అన్వేషించండి

Dharmana Krishna Das: జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.... డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు

సింగిల్ గా ఎన్నికలకు వెళ్లి గెలిచిన చరిత్ర టీడీపీకి లేదని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నిత్యం కుట్రలు కుతంత్రాలు చేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఏనాడూ సింగిల్ గా ఎన్నికలు వెళ్లి గెలిచిన‌ చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. మామకు వెన్నుపొటు పొడిచి ఓసారి, వాజిపేయ్ మొహాంతో మరోసారి, మోదీ పేస్ తో ఇంకొసారి బాబు గెలిచారని ఆరోపించారు. మహిళల సహాకారంతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధర్మాన ధీమా వ్యక్తం చేశారు. 
జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఒక్కరే నాయకుడు.. అది జగన్ మాత్రమే అని మంత్రి ధర్మాన అన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో అత్యధిక మేజార్టీలతో గెలుపొందామని తెలిపారు.

Also Read: రాజధానితో సహా అన్నీ కోల్పోయాం... 58 శాతం జనాభాకు 45 శాతం రెవెన్యూ... ప్రధాని మోదీకి నివేదించిన సీఎం జగన్

వైసీపీలో ఒక్కరే లీడర్ అది జగన్

రాష్ట్రంలో టీడీపీ లేదని, అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్ ను రక్షించుకునేందుకు ప్రాణం ఇచ్చే నాయకులు ఉన్నారన్నారు. ప్రజలకు అభివృద్ది చేస్తుంటే టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు వైసీపీ ప్రభుత్వం కృషిచేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.  వైసీపీలో లీడర్ ఒక్కరే అది జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు. రెవెన్యూ మంత్రిగా ముప్పై లక్షల మందికి ఇల్లు ఇచ్చే అవకాశం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 

Also Read:  సినిమా టిక్కెట్లపై అఫిడవిట్‌కు సమయం కావాలన్న ప్రభుత్వం..., ఫిబ్రవరికి వాయిదా వేసిన హైకోర్టు !

సీఎం జగన్ సింహం

వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ఇటీవల ధర్మాన అన్నారు. సీఎం జగన్ సింహం వంటి వారని, ఎంత మంది గుంపులుగా వచ్చినా సింహాన్ని ఏమీ చేయలేరని అన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు. వచ్చే ఎన్నికల కోసం పలు పార్టీలు ఇప్పటి నుంచే ఏకమయ్యేందుకు ఎత్తులు వేస్తున్నాయని ధర్మాన స్పష్టం చేశారు. అమరావతి రాజధానిని మార్చడంలేదని, వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ ఆలోచన అని ధర్మాన పేర్కొన్నారు.

Also Read: వైసీపీతో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదు... ల్యాండ్, శాండ్, వైన్ లతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారు... ఎంపీ విజయసాయి రెడ్డికి సోము వీర్రాజు కౌంటర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Embed widget