అన్వేషించండి

Ration Shop: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేషన్ దుకాణం విషయంలో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళిన అధికారులకు సదరు మహిళ నుంచి ఈ ప్రతి ఘటన ఎదురైంది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓ మహిళ బీభత్సం రేపింది. ప్రభుత్వ అధికారుల ముందే పోలీసులపై దౌర్జన్యం ప్రదర్శించింది. అంతేకాక, వారి కళ్లలో కారం కొట్టి మరీ విపరీతంగా ప్రవర్తించింది. దీంతో అధికారులు షాక్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేషన్ దుకాణం విషయంలో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళిన అధికారులకు సదరు మహిళ నుంచి ఈ ప్రతి ఘటన ఎదురైంది.

రామచంద్రపురం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాల చంద్రారెడ్డి సమక్షంలో ఓ మహిళ మరో మహిళ కానిస్టేబుల్‌పై రాడ్డుతో దాడి చేసింది. అంతేకాక, ఆమె కళ్ళల్లో కారం కొట్టి అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

Also Read: Crime News: ఆమెతో కలిసి ఆ రోజు లాడ్జికి వెళ్లాడు.. చంపేశాడా? చచ్చిపోవాలనుకున్నారా?

రాయవరం మండలం నదురుబాడకు చెందిన మిర్తిపాటి జ్యోతి అనే మహిళకి ఓ రేషన్ డిపో ఉంది. ఈ రేషన్ డిపో గత కొంత కాలంగా కోర్టు వివాదంలో ఉంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ అనంతరం సదరు డిపోను లలితమహిళ స్వశక్తి సంఘం సభ్యురాలికి అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినప్పటికి ఆమె నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఇక ఫలితం లేక ఉన్నతాధికారులైన ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాల చంద్రారెడ్డిలు రంగంలోకి దిగారు. 

Also Read: అయ్యో.. కనీస సంస్కారం లేదా? ఒళ్లో పసిబిడ్డతో తల్లి ఇబ్బందులు, కనీసం సీటివ్వరా?’ వీడియో వైరల్

ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యం, డీఎస్పీ బాల చంద్రారెడ్డి తమ సిబ్బందితో కలిసి ఆ మహిళ ఇంటికి చేరుకున్నారు. రేషన్ సరుకులు, మిషన్ తదితర వాటిని స్వాధీనం పర్చుకోవాలని ఆర్డీవో సింధు ఆదేశాలు జారీ చేశారు. ఈలోపే ఆమె తలుపులు మూసుకుని ఎవ్వరినీ లోపలికి రానీయలేదు. దీంతో తలుపులు విరగ్గొట్టి స్వాధీనం చేసుకోవాలని ఆర్డీవో అదేశించగా మహిళా కానిస్టేబుళ్లు ముందుకు కదిలారు. ఎదురుగా వెళ్లిన మహిళా పోలీసు, ఇతర సిబ్బందిపై మహిళ తలుపు సందుల్లో నుంచి రాడ్డుతో దాడి చేసింది. అంతేకాక, వారి కళ్ళల్లో కారం కొట్టింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా రాయవరం పోలీసులను డీఎస్పీ ఆదేశించారు.

Also Read: Disha Case : ఎన్‌కౌంటర్‌ కేసులో ముందుగా విచారించొద్దు.. దిశ కమిషన్‌పై కోర్టుకెళ్లిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ !

Also Read: ఒకే చీరకు ఉరేసుకున్న వదిన, మరిది.. కారణం తెలిసి స్థానికులు షాక్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Embed widget