అన్వేషించండి

Kakinada News: కార్యకర్తలపై అజమాయిషీ చెలాయిస్తే వాలంటీర్లను పీకేయండి- వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు మంత్రి ఆదేశం

వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. ఏదో నేత అటు పార్టీపైనో... లేకుంటే ఇతర పార్టీలపైనో... లేదంటే వాలంటీర్లపైనో కాంట్రవర్సీ కామెంట్స చేస్తున్నారు.

నచ్చకపోతే ఉద్యోగం నుంచి పీకిపాడేయండి అంటు వాలంటీరల్‌పై విమర్సలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజ. కాకినాడలో నిర్వహించిన ప్లీనరీలో మాట్లాడిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఈ కామెంట్స్ చేశారు. 

కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన నడకుదురులో ఏర్పాటు చేసిన ప్లీనరీకి ముఖ్య అతిథులుగా మంత్రులు దాడిశెట్టి రాజా, సిద్దిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ వైఎస్సార్సీపి పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం కార్యకర్తల వల్లే అని అన్నారు. వాలంటరీ వ్యవస్థ  వాళ్ళ కాదని.. వాలంటీర్లు ఎవరైనా కార్యకర్తలపై అజమాయిషి చేయాలని చూస్తే పీకి పాడైండని మంత్రి రాజా సూచించారు. మరో మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో 35 లక్షల ఇళ్ళు స్థలాలు ఇచ్చిన ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పిఠాపురం శాసనసభ్యులు పెండం దొరబాబు పాల్గొన్నారు.

ఈ మధ్యకాలంలో వాలంటీర్ వ్యవస్థపై అధికార పార్టీకి చెందిన నాయకులు వివాదాస్పద వ్యాక్యలు చేస్తున్నారు. మొన్నటి మొన్న ఏపీ హోమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వాలంటీర్లు అంతా తమ పార్టీ కార్యకర్తలేనని అన్నారు. ఓ పక్క సీఎం జగన్ వాలంటీర్ల నియామకంలో పారదర్శకంగా ఉన్నామని చెబుతుంటే మరో పక్క హోంమంత్రి తానేటి వనిత అందుకు విరుద్ధమైన కామెంట్స్ చేశారు. మంత్రి అంబటి కూడా గుంటూరులోని ఓ ప్లీనరీలో ఇలాంటి కామెంట్స్ చేశారు. 

తమకు న్యాయం చేయడం లేదని కార్యకర్తలు, నేతలు ఆరోపిస్తున్న టైంలో వాళ్లను శాంతిపజేయడానికి మంత్రులు, వైసీపీ లీడర్లు వాలంటీర్లను ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్లంతా పార్టీ కేడరేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవస్థను తీసుకొచ్చిన మొదట్లో.. ప్రతిపక్షాలు కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తే కొట్టి పారి ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు వాళ్లంతా తమ పార్టీ కార్యకర్తలే అని చెప్పుకోవడంపై విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. 

ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేసేందుకు ఈ వ్యవస్థను తీసుకొచ్చామని.. ప్రజలకు అన్నింటినీ చేరువ చేసేందుకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఈ వ్యవస్థను నియమించామని సీఎం జగన్ చెబుతున్నారు. కానీ వైసీపీ లీడర్లు, మంత్రులు చేస్తున్న కామెంట్స్ మాత్రం దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికే దీనిపై ప్రజలకు, రాజకీయా పార్టీలకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పని చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు మంత్రులు చేస్తున్న కామెంట్స్ వాటిని సమర్థింంచినట్టు కనిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget