అన్వేషించండి

Pradhan Mantri Rashtriya Bal Puraskar: రాష్ట్రానికి చెందిన ఇద్దరు బాలికలకు.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు

శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియకు, విశాకు చెందిన అమేయకు అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డును అందుకున్నారు.

భారత ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రకటించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డుకు ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి గురుగు హిమప్రియ ఎంపికయ్యింది. ధైర్య సాహసాలు ప్రదర్శించే విభాగంలో హిమప్రియను ఈ అవార్డ్ వరించింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం  వర్చువల్ విధానంలో హిమప్రియకు ధ్రువపత్రంతో పాటు లక్ష రూపాయల నగదును అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఈ అవార్డును అందించారు.

హరిప్రియ తండ్రి సత్యనారాయణ ఆర్మీలో విధులు నిర్వర్తించేవారు. ఉద్యోగరీత్యా 2018 సంవత్సరంలో జమ్మూకాశ్మీర్ లోని ఆర్మీ క్వార్టర్ లో నివాసముండేవారు. 2018 ఫిబ్రవరి 10 న వీరు నివాసముంటున్న క్వార్టర్ పై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ సమయంలో గాయాల పాలైన హిమప్రియ మనోధైర్యంతో పోరాటం చేసింది. తన తల్లితో పాటు క్వార్టర్స్ లో ఉన్న కొంతమందిని కాపాడింది. ఉగ్రవాదుల దాడిలో గాయాలైనప్పటికి హిమప్రియ చేసిన సాహసానికి ఈ అవార్డ్ వరించింది. సాహస బాలిక అవార్డుకు ఎంపికైన హిమప్రియను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తోపాటు జిల్లా యంత్రాంగం అభినందించింది. ప్రధానమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీకాకుళం జిల్లా నుంచి హిమప్రియతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విశాఖ జిల్లాకు చెందిన మరో బాలికకు 

విశాఖపట్నానికి చెందిన కుమారి లగుడు అమేయ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2021 అవార్డును అందుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడి అమేయను ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ  2021 సంవత్సరానికి దేశం మొత్తం నుండి 32 మందిలో ఈ అవార్డుకు ఎంపిక అయిన వారిలో అమేయ..   శాస్త్రీయ నృత్య కళాకారిణి గా ఈ అవార్డుకు ఎంపికయ్యారని తెలిపారు.  ప్రతి సంవత్సరం ఆగస్టులో బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, వివిధ రంగాలలో ప్రతిభ కనబరచిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.   

13 ఏళ్ళ అమేయ శ్రీ సత్యసాయి విద్యా విహార్కి లో  9 వ  తరగతి చదువుతోంది. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా అమేయతో ప్రధాని మాట్లాడారు. ప్రధాని అడిగిన దానికి బదులిస్తూ భారతీయ  శాస్త్రీయ నృత్య రూపాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని, ప్రపంచ నలుమూలల మన కళలు సంస్కృతి చాటి చెప్పాలని భవిష్యత్తు తరాలకు ఈ విద్యను అందించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపింది.  

Also Read: Budda Venkanna : కొడాలి నాని, డీజీపీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో బుద్దా వెంకన్న అరెస్ట్ - విజయవాడలో ఉద్రిక్తత !

Also Read: Nellore Crime: టీ కొట్టులో తుపాను.. నెల్లూరు హత్య కేసులో బిత్తరపోయే ట్విస్టులు..

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget