అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన క్యాన్సిల్ - తిరుమల టూర్ కూడా వాయిదా !

Tirumala: పవన్ కల్యాణ్ గోశాల పర్యటన వాయిదా పడింది. అనారోగ్యమే కారణమని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan Tour postponed: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల,తిరుపతి పర్యటన వాయిదా పడింది. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ శుక్రవారం ఆయన తిరుపతికి వెళ్తాల్సి ఉంది. ముందుగా గోశాలను పరిశీలిస్తారని.. తరవాత శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్తారని జనసేన వర్గాలు చెప్పాయి.  గోశాల అంశం రాజకీయంగా వివాదాస్పదమయింది. మూడు నెలల్లో వంద గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి  ఆరోపణలు చేశారు. దీంతో దుమారం రేగింది. టీటీడీ కూడా తీవ్రంగా స్పందించింది. గతంలో గోశాల పట్ల ఎలా వ్యవహరించారో.. ఇప్పుడు ఎలా నిర్వహణ ఉందో వివరాలను ఈవో బయట పెట్టారు.

గోశాలపై విస్తృతంగా జరుగుతున్న రాజకీయం               

గురువారం రోజు కూడా గోశాల విషయంలో రాజకీయం జరిగింది.   భూమనపై మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చలో గోశాల వివాదస్పదమయిదంి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ గోశాలను సందర్శించాలని నిర్ణయించుకోవడం ఆసక్తి రేపింది. అయితే ఆయన పర్యటన అనారోగ్యం కారణంగా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో గోశాలను పరిశీలించిన తరవాత నేరుగా  శ్రీవారిని కూడా శనివారం దర్శించుకోవాలని అనుకున్నారు.  ఇటీవల తన కుమారుడు సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి బయట పడటంతో మొక్కులు తీర్చుకోవాలని అనుకుంటున్నారు.                          

శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవాలనుకున్న పవన్               

ఇప్పటికే  పవన్ సతీమణి అన్నా లెజ్ నోవా తిరుమలలో మొక్కులు తీర్చుకున్నారు. పవన్ కు అనారోగ్యంగా ఉండటంతో ముందుగా ఆమె వెళ్లారు. పవన్ కేబినెట్ సమావేశానికి కూడా అనారోగ్య కారణంతో వచ్చి వెళ్లిపోయారు. అనారోగ్యంతోనే పవన్ కల్యాణ్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సైలెన్ ఎక్కించుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆరోగ్యం కుదట పడకపోవడంతో.. ఆయన తిరుమల, తిరుపతి పర్యటనను వాయిదా వేసుకున్నారు. వచ్చే వారంలో ఈ పర్యటన ఉండే అవకాశం ఉందని  బావిస్తున్నారు.          

పవన్ కు గోవులపై ప్రత్యేక అభిమానం            

గోవులంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఫామ్ హౌస్‌లో చాలా  వరకూ గోవుల్ని పోషిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గోశాలపై వచ్చిన ఆరోపణల్ని  స్వయంగా పరిశీలించాలని అనుకుంటున్నారు. వైసీపీ నేతలు మత విద్వేషాలు పెట్టాలనుకుంటున్న తీరుపై ఆయన విరుచుకుపడే  అవకాశం ఉందని అనుకున్నారు. ప్రస్తుతానికి ఆయన అనారోగ్యంతో వైసీపీ నేతలకు విమర్శలు తప్పినట్లే. విశ్రాంతి, తదుపరి చికిత్స కోసం పవన్ కల్యాణ్  మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్ళారు. వచ్చే వారం తిరుపతి పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉంది.  

పవన్ కల్యాణ్ పని ఒత్తిడి కారణంగా ఇటీవలి కాలంలో తరచూ అనారోగ్యనికి గురవుతున్నారు.                  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
Adulterated ghee case issue: అచ్చెన్నాయుడు క్షమాపణ కోసం వైసీపీ ఆందోళన - కల్తీ నెయ్యిపై శాసనమండలిలో జరగని చర్చ
అచ్చెన్నాయుడు క్షమాపణ కోసం వైసీపీ ఆందోళన - కల్తీ నెయ్యిపై శాసనమండలిలో జరగని చర్చ

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Embed widget