అన్వేషించండి

Pawan Kalyan: తిరుమల విషయంలో మరోసారి పవన్ సంచలన డిమాండ్ - సనాతన ధర్మబోర్డు ఏర్పాటుకు సరైన సమయమని ట్వీట్

Sanatana Dharma Board: సనాతన ధర్మ బోర్డును ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ మరోసారి డిమాండ్ చేశారు. టీటీడీ కల్తీ నెయ్యి అంశంపై ఆయన మరోసారిస్పందించారు.

Pawan Kalyan demands formation of a Sanatana Dharma Board: తిరుపతి లడ్డూ నెయ్యి  కల్తీ అంశంలో సీబీఐ ఇచ్చిన రిపోర్టుపై పవన్ కల్యాణ్ స్పంిదంచారు.   'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు' ఏర్పాటుకు పిలుపునిచ్చారు.  భక్తుల భావాలు దెబ్బతిన్నాయి, సెక్యులరిజం రెండు విధాలుగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. అన్ని పక్షాల సమ్మతితో దేశవ్యాప్తంగా అమలు చేయాలని అంటన్నారు. ట్వీట్‌లో పవన్ కల్యాణ్ టీటీడీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, లడ్డూ ప్రసాదం భక్తులకు మానసిక బంధాన్ని వివరించారు.  

"విశ్వవ్యాప్త సనాతనులకు తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం తీర్థక్షేత్రం కాదు. ఇది పవిత్ర ఆధ్యాత్మిక ప్రయాణం. తిరుపతి లడ్డూ కేవలం తినుబండారం కాదు; ఇది సామూహిక భావోద్వేగం - బంధువులు, కుటుంబ సభ్యులు, తెలియని వారితో కూడా పంచుకుంటాం, ఎందుకంటే ఇది  సామూహిక విశ్వాసాన్ని, గాఢ భక్తిని సూచిస్తుంది. సగటున, ప్రతి సంవత్సరం 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలకు వస్తారు. సనాతనుల భావాలు, ఆచారాలు ఎగతాళి చేయబడితే లేదా బలహీనపరిస్తే, అది కేవలం బాధ కాదు; ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసం, భక్తిని బలహీనపరిచినట్లే. అని ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు.      

సెక్యులరిజం రెండు విధాలుగా ఉండాలన్నారు. ధర్మానికి రక్షణ, గౌరవం చర్చనీయాంశం కాదు. మన సనాతన ధర్మం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనదని గుర్తుచేశారు.  ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న నాగరికత అన్నారు. 'సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు'ను అన్ని పక్షాల సమ్మతితో ఏర్పాటు చేయడానికి..  సమయం వచ్చిందన్నారు.   

సీబీఐ సిట్ కోర్టుకు సమర్పించిన బయటపెట్టిన నివేదిక ప్రకారం, వైసీపీ హయాంలో (2019-2024) భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీవైష్ణవి డెయిరీల ద్వారా  కల్తీ చేసిన నెయ్యి 68.17 లక్షల కేజీలు  సరఫరా చేశారు. మొత్తం విలువ రూ. 250 కోట్లు. ఇది భక్తుల భావాలను దెబ్బతీసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది.   మాజీ టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్న, రసాయనాల సరఫరాదారు అజయ్ కుమార్ సుగంధ్‌లను అరెస్టు చేశారు. మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. సిట్ ఈ నెల 13న సుబ్బారెడ్డిని విచారించనుంది.  

వివాదం ప్రారంభమైనప్పుడే పవన్ కల్యాణ్ "ఇది సనాతన ధర్మంపై దాడి" అని, 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ఏర్పాటుకు పిలుపు ఇచ్చారు. ఇప్పుడు, సిట్ నివేదికలు బయటపడుతున్న సమయంలో  మరోసారి అదే డిమాండ్ వినిపించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Konaseema News: పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?

వీడియోలు

Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
NHAI Summer Internship 2026: NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
NHAI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 ప్రారంభం! నెలకు రూ. 20,000 పొందుతూ హైవే ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం!
Jana Nayagan Release Date : జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
జన నాయగన్ రిలీజ్ ఎప్పుడు? - సెన్సార్ అప్డేట్ ఏంటి?... అంతవరకూ వెయిట్ చేయాల్సిందేనా?
Varun Tej Bhari : వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
వాలీబాల్ ప్లేయర్‌గా వరుణ్ తేజ్ - సంక్రాంతి 'బరి'కి రెడీ!... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
MS Dhoni Injury: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026కు రెండు వారాలు దూరం!
ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌! గాయం కారణంగా ఐపీఎల్‌ 2026కు రెండు వారాలు దూరం!
Telangana Latest News: తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
తెలంగాణలో ఇంధన భద్రత, హరిత ఇంధన విప్లవం! ప్రధానమంత్రికి వివరించిన రేవంత్ రెడ్డి!
Embed widget