అన్వేషించండి

Pawan Kalyan in Gurla: ఐదేళ్లు పంచాయతీ నిధుల దుర్వినియోగం వల్లే గర్ల ఘటనలు - బాధిత కుటుంబాలకు పవన్ వ్యక్తిగత సాయం !

Vizianagaram : అతిసారం ప్రబలి ప్రజలు అనారగ్యానికి గురైన విజయనగరంలోని గుర్ల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష సాయం ప్రకటించారు.

Pawan Kalyan inspected Diarrhea affected Gurla village in Vizianagaram district : విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను స్వయంగా గుర్ల గ్రామానికి వెళ్లారు. అక్కడి ఓవర్ హెడ్ ట్యాంకులను నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. తర్వాత బాధిత కుటుంబాలను పరామరశించారు. మృతుల కుటుంబాలకు తాను వ్యక్తిగతంగా రూ. లక్ష సాయం అందచేస్తానని  ప్రకటించారు. 

గుర్ల మండలంలో అతిసారం ఎలా ప్రబలిందన్న అంశంపై విచారణ చేయించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను నియమిస్తున్నట్లుగా ప్రకటించారు. నివేదికరాగానే తగిన చర్యలతో పాటు బాధితుల్ని ప్రభుత్వ పరంగా కూడా ఆదుకుంటామన్నారు. 

అధికారులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలతోనూ  మాట్లాడారు. .  దీంతో డిప్యూటీ సీఎం దృష్టికి గ్రామ‌స్థులు మూడు ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను తీసుకెళ్లారు. మంచినీటి ట్యాంకులు ఎక్కువ రోజులు శుభ్రం చేయ‌డంలేద‌ని గ్రామ‌స్థులు తెలిపారు. అలాగే ఒకే ఒక్క ట్యాంకు ఉండ‌డం వ‌ల్ల తాగునీటి స‌మ‌స్య వ‌స్తోంద‌న్నారు. ఐదేళ్ల పాటు పంచాయతీలకు వచ్చిన నిదుల్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని .. నిధులన్నింటినీ మళ్లించేయడంతో కనీసం పైపుల్ని బాగు చేయడానికి కూడా పంచాయతీల వద్ద నిధులు లేకుండా పోయాయని పవన్  కల్యాణ్ విమర్శించారు. ఐదేళ్ల పాటు జరిగిన ఈ నిర్లక్ష్యాన్ని సరి చేస్తున్నామన్నారు. సమస్యలన్నీ పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు.   

మేము గత ప్రభుత్వాలను విమర్శించడం లేదు కానీ గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదన్నారు. ఫిల్టర్ బెడ్స్ మార్పు  చేసి ఉంటే నీరు కలుషితం అవ్వకుండా ఫిల్టరింగ్ సక్రమంగా జరిగి ఉండేది. 15 వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టిన పనిచేయవచ్చు కదా, అధికారులు గతంలో నిధులు రాలేదు అంటున్నారు, దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీ, జల్ జీవన్ మిషన్ కోసం నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. త్వరలో మరో దాదాపు 650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్ర నిధులు రానున్నాయి. వాటిని కూడా నీటి సరఫరా మెరుగు పరిచేందుకు, రక్షిత మంచినీరు అందించేందుకు వినియోగించనున్నామని స్పష్టం చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Deputy CM Pawan Kalyan: విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
Allu Arjun : నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగనన్న, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగనన్న, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వీడియో: ఒక్క క్షణంలో ఫోన్ మాయం! షాకింగ్ సీసీటీవీ వీడియోDonald Trump works at McDonald's | స్వయంగా ఫ్రైంచ్ ఫ్రైస్ వేయించి అమ్మిన ట్రంప్ | ABP DesamOwaisi on Palestine: హమాస్ చీఫ్ మృతిపై ఒవైసీ ఆవేదనవయనాడ్‌లో ప్రియాంక గాంధీకి పోటీగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
Teenmar Mallanna : జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
జీవో 29 వ్యవహారంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న - బీసీ సంఘాలతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు !
Allu Arjun : నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
నంద్యాల కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగనన్న, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: ప్రధాని మోదీ వారసుడు జగనన్న, బీజేపీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు
TSPSC Group 1 Exam: తెలంగాణలో గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణలో గ్రూప్‌1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్‌ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
Railway Rules: రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది
రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది
Katrina Kaif : 'ఓ మగాడికి ఇంతకు మించి లైఫ్​లో ఏమి కావాలి?' కత్రినా కైఫ్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇవే
'ఓ మగాడికి ఇంతకు మించి లైఫ్​లో ఏమి కావాలి?' కత్రినా కైఫ్ కార్వా చౌత్ సెలబ్రేషన్స్ ఫోటోలు ఇవే
Naga Chaitanya and Sobhita Dhulipala : నాగచైతన్య శోభిత పెళ్లి పనులు షురూ... పసుపు దంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కొత్త పెళ్లి కూతురు 
నాగచైతన్య శోభిత పెళ్లి పనులు షురూ... పసుపు దంచుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కొత్త పెళ్లి కూతురు 
Embed widget