అన్వేషించండి

AP Pension Scheme: ఏపీలో కొత్తగా 71 వేల మందికి పింఛన్లు, జూన్ నుంచి అమలు.. ఎంత ఇవ్వనున్నారంటే

NTR Bharosa Pensions in Andhra Pradesh | ఏపీలో పింఛన్ దారుల జాబితా మరింత పెరుగుతోంది. స్పౌజ్ పింఛన్ల కింద కొత్తగా 71 వేల 380 మందికి ఫించన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

spouse pension in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 71 వేల 380 స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa Pension Scheme) పథకం కింద వీరికి ప్రతినెల పెన్షన్ ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొత్తగా మంజూరు చేసిన పాస్ పింఛన్లను అదే రోజు పంపిణీ చేయనున్నారు. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే, అతని భార్యకు ఆ తర్వాత నెల నుంచి స్పోజ్ పింఛన్ అందించాలని ఏపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల వివరాల కోసం క్లిక్ చేయండి

కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదు..

2024 నవంబర్ 1 నుంచి స్పౌజ్ పింఛన్ కేటగిరీని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. సామాజిక భద్రత పింఛన్ తీసుకున్న భర్త చనిపోతే, ఆ కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదని ఏపీ ప్రభుత్వం స్పౌజ్ పింఛన్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఆరు నెలల ముందు నుంచి 2024 అక్టోబర్ 31 నాటికి స్పాంజ్ కేటగిరీలో పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల పరిశీలించిన ఏపీ ప్రభుత్వం 71,380 మందిని పింఛన్లు పొందేందుకు అర్హులుగా నిర్ధారించింది. 

జూన్ 12న కొత్త పింఛన్ల పంపిణీ..

ఇటీవల అనర్హులైన వారు పింఛన్ తీసుకుంటున్నట్లు గుర్తించి, వారిని లబ్ధిదారుల జాబితా నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం తెలిసిందే. కాగా, జూన్ 11వ తేదీ కల్లా స్పాస్ పింఛన్ల నగదు ఆయా గ్రామ వార్డు సచివాలయాల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈనెల పెంచాను రూపాయలు 4000 నగదును జూన్ 12వ తేదీన పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సర్ఫ్ సీఈఓ వాకాటి అరుణ మే 29న ఉత్తర్వులు జారీ చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు

ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొన్ని రోజుల కిందట విజయనగరం జిల్లా గంట్యాడలో మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం పెన్షన్లు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇటీవల తనిఖీ చేసి అనర్హులు, ఫేక్ సర్టిఫికెట్లతో లబ్ధి పొందుతున్న వారి పింఛన్లు మాత్రమే తొలగించామని తెలిపారు. దాంతో కూటమి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక బారం తగ్గడంతో పాటు అసలైన లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. త్వరలో ఏపీలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది వరకు పెన్షన్లు అందుకుంటారని చెప్పారు. తాజాగా కొత్తగా 71 వేలకు పైగా మందికి స్పౌజ్ పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ నుంచి వారు పింఛన్ అందుకుంటారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
Embed widget