అన్వేషించండి

Sankranti 2022: అద్దాల అంగడిలో అందమైన పల్లె! పట్నం మరచిన పండగ, సందడి అంతా అక్కడే..

షాపింగ్ మాల్స్‌లో సంక్రాంతి పల్లె వాతావరణాన్ని నిర్వహకులు సృష్టిస్తున్నారు. పూరి పాక, ధాన్యపు బస్తాలు, రోలు, రోకలి బండ, రంగవల్లులు.. ఇలా అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

సంక్రాంతి సందడి పల్లెటూళ్లలోనే కానీ పట్టణాల్లో పెద్దగా కనిపించదు. దాదాపుగా జిల్లా కేంద్రాల్లో కూడా అదే పరిస్థితి. పండగకు అందరూ కుటుంబ సమేతంగా సొంత ఊళ్లకు వెళ్లిపోతే, పట్టణాలన్నీ బోసిపోతాయి. బోగిమంటలు, హరిదాసులు, ధాన్యపు రాసులు, గొబ్బెమ్మలు.. వీటన్నిటినీ ఈ తరానికి ముఖ్యంగా, పట్టణాల్లో పెరిగే పిల్లలకు తెలియజేసేందుకు నెల్లూరులోని ఎంజీబీ మాల్ వినూత్న ప్రయోగం చేపట్టింది. మాల్ ఆవరణలో సంక్రాంతి పల్లె వాతావరణాన్ని సృష్టించింది. పూరి పాక, ధాన్యపు బస్తాలు, రోలు, రోకలి, అందమైన రంగవల్లులు.. ఇలా అన్నిట్నీ ఒకేచోట చేర్చి ఆకట్టుకుంటోంది. మాల్‌కి వచ్చే సందర్శకులంతా.. ఈ పల్లెటూరి వాతావరణానికి ముగ్ధులవుతున్నారు. ఫొటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు.

Also Read: జాతకాలు తేల్చుకుందాం.. దమ్ముంటే ఓపెన్‌ డిబేట్‌కు రండి.. వైఎస్అర్‌సీపీ ఎమ్మెల్యేలకు తమ్మారెడ్డి సవాల్ !

తెలుగు సంప్రదాయాలను కొత్త తరానికి తెలియజేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు మాల్ నిర్వాహకులు. ప్రతి పండగకు వినూత్న ప్రయోగాలు చేస్తుంటామని, సంక్రాంతికి ఇలా సరికొత్తగా పల్లెటూరి సెట్టింగ్ వేశామని చెప్పారు.

సాధారణంగా పండుగలకు దాదాపు ప్రతి కుటుంబం సెలవులు తీసుకొని మరీ సొంతూరికి బయలుదేరుతుంది. కానీ, సెలవులు దొరకని, చిన్నసన్నకారు ఉద్యోగులు మాత్రం పండుగలతో సంబంధం లేకుండా విధుల్లోనే ఉండాల్సి వస్తుంది. సొంతూర్లు లేని వారు కూడా పండుగలను పట్టణాల్లోనే జరుపుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారు పల్లెటూర్లలో ఉండే పండుగ సందడి మిస్ అవుతుంటారు. పండుగ వేళ సందడి కోసం చాలా మంది సినిమాలకో, షాపింగ్‌లకో, షాపింగ్ మాల్స్‌కో వెళ్తుంటారు. అక్కడ వారికి సంప్రదాయాలు చాటేలా షాపింగ్ మాల్ నిర్వహకులు వివిధ కళాకృతుల్లో సెట్టింగులు వేసి పండుగ వాతావరణం కల్పిస్తుంటారు. 

Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?

పండుగ అంటే ఫలానా ఆచారవ్యవహారాలు అని కూడా తెలియని నవతరం యువత.. మాల్స్‌లో అద్దాల అంగళ్ల మధ్యలో వేసిన పల్లెటూరి వాతావరన సెట్టింగ్స్ మధ్య నిలబడి అదే పనిగా ఫోటోలు దిగుతుంటారు. హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో ఉండే షాపింగ్ మాల్స్‌లో పండుగ సమయాల్లో ఇవే దృశ్యాలు కనబడుతుంటాయి.

Also Read: Mohan Babu University: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...

Also Read: Chiranjeevi: సీఎం జగన్‌తో చిరు లంచ్‌.. వ్యక్తిగతమా? లేదా చొరవ తీసుకుంటున్నారా?

Also Read: Vaikunta Ekadasi 2022: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి.. శ్రీవారి సేవలో పెద్దఎత్తున ప్రముఖులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget