అన్వేషించండి

Byreddy Siddharth Reddy : అందుకే తిరుపతి సమావేశానికి వెళ్లలేదు, లోకేశ్ తో భేటీపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి హాట్ కామెంట్స్

Byreddy Siddharth Reddy : నారా లోకేశ్ తో భేటీ అయ్యారని వచ్చిన వార్తలపై శాప్ ఛైర్మన్ సిద్ధార్థరెడ్డి స్పందించారు. ఆ వార్తలు రాసినవాళ్లు ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు.

Byreddy Siddharth Reddy : టీడీపీలో చేరుతారని వస్తున్న ఆరోపణలపై శాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందించారు. నందికొట్కూరులో మాట్లాడిన ఆయన.. కోర్టు వాయిదా ఉండడంతో తిరుపతి సభకు హాజరుకాలేకపోయారన్నారు.   తన ప్రోటోకాల్ ఉన్న పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. ఎమ్మెల్యే ఆర్థర్ స్థానిక ప్రోటోకాల్, తనది రాష్ట్ర వ్యాప్త ప్రోటోకాల్ అందుకే ఇద్దరం కలువలేకపోతున్నామన్నారు. అమ్మ ఒడి, నాడు నేడు కోసం ఎమ్మెల్యే చేసే పనులు తనకు సంబంధం లేదన్నారు. నందికొట్కూరు అభివృద్ధి కోసం రూ.16 కోట్లు మంజూరు చేయించామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో రోడ్డు విస్తరణలో భాగంగా నష్టపోయిన షాపు యజమానులకు పరిహారం ఇవ్వకుండా దోచుకొని దాచుకున్నారని ఆరోపించారు. నారా లోకేశ్ ను కలిశానని రాసినవాళ్లు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. టీడీపీలో చేరే ప్రసక్తే లేదని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. 

ఆధారాలు చూపించండి 

ఇటీవల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత బైరెడ్డి సిద్దార్థరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారన్న వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారన్న వార్త హల్ చల్ చేసింది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి విభేదాలు ఉన్నాయి. దీంతో టీడీపీలోకి వెళ్తు్న్నారని మీడియా తీవ్రంగా చర్చ జరిగింది. అందుకు శాప్ ఛైర్మన్ పదవిలో ఉన్నా రాష్ట్ర స్థాయి సమావేశానికి సిద్ధార్థరెడ్డి డుమ్మా కొట్టారని ప్రచారం జరిగింది. టీడీపీలో చేరి శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటారని జోరుగా చర్చ సాగింది. ఈ ప్రచారంపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్రంగా స్పందించారు. 

అందుకే తిరుపతి సమావేశానికి వెళ్లలేదు

"టీడీపీలో జాయిన్ అవుతున్నానని వార్తలు రాసి చివర్లో క్వాశ్చన్ మార్కు పెడతారు. అంటే కేసులు పెడతానని భయం. ఈ వార్తకు మాకు ఆధారాలు లేవని చెప్తారు. లోకేశ్ తో కలిశానని వార్తలు రాశారు ఎవరు రాశారో వాళ్లు ఆధారాలు చూపించాలి. తిరుపతి సమావేశానికి వెళ్లలేదు టీడీపీలోకి వెళ్తున్నానని ప్రచారం చేశారు. కోర్టు వాయిదా ఉండి ఈ సమావేశానికి వెళ్లలేదు. ఇంతలో ఓ ముఖ్యమైన నేత ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతోందని అడిగితే ఆయన దగ్గరకు వెళ్లాను. దీనిపై అసత్య ప్రచారం చేశారు " అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. 

Also Read : Tamil Nadu Village Secretariats: జగన్ బాటలో సీఎం స్టాలిన్- అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget