By: ABP Desam | Updated at : 22 May 2023 11:42 AM (IST)
సుప్రీంకోర్టులో అవినాష్కు లభించని ఊరట-
వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన వెకేషన్ బెంచ్లో పిటిషన్ వేశారు. ముందు ఈ పిటిషన్ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందుకు అవినాష్ రెడ్డి పిటిషన విచారణకు వచ్చింది. దీన్ని వేరే బెంచ్కు వెళ్లాలని జస్టిస్ జేకే మహేశ్వరి బెంచ్ సూచించింది.
జస్టిస్ సంజయ్ కరోల్ అనిరుద్ బోస్ బెంచ్ ముందుకు వెళ్లిందీ పిటిషన్. అయితే ముందుగా మెన్షన్ చేసిన కేసులనే వాదిస్తామని మెన్షన్ అధికారులకు చెప్పారా అని బెంచ్ ప్రశ్నించింది. దీనికి అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు లేదని చెప్పారు. ఇది అర్జెంట్గా విచారించాల్సి ఉందని అందుకే మెన్షన్ అధికారులకు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే లిస్ట్ అయిన కేసులను మాత్రమే విచారిస్తామని తేల్చి చెప్పిందా బెంచ్. మరోసారి మెన్షన్ అధికారులను సంప్రదించి లిస్ట్ చేయించుకోవాలని సూచించారు. దీని వల్ల ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాకుండా పోయింది.
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
NMMS RESULTS: ఏపీ ఎన్ఎంఎంఎస్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
Coromandel Train Accident: రైలు ప్రమాద స్థలం నుంచి ఏపీకి ప్రత్యేక రైలు, రాత్రి విజయవాడకు 50-60 మంది!
Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!