అన్వేషించండి

Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

Temple chariot Fire Accident | అనంపురం జిల్లాలో రామాలయం రథానికి కొందరు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు.

Temple chariot set on fire in Anantapur district | అనంతపురం: దేవుడి రథానికి నిప్పు పెట్టిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. హనకనహాల్ గ్రామంలోని శ్రీ రామాలయం దేవాలయానికి సంబంధించిన ఉత్సవ విగ్రహాలు పెట్టి ఊరేగించే రథానికి కొందరు దుండగులు నిప్పు పెట్టడం గ్రామంలో కలకలం రేపింది. రథం దగ్ధం చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విచారణకు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించిన చంద్రబాబు.. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడూ తనకు తెలియజేయాలని ఆదేశించారు.

అసలేం జరిగిందంటే..

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని కనేకల్ మండలం హనకనహాల్ లో సెప్టెంబర్ 23న అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు.  రథం ఉన్న చోట నుంచి మంటలు ఎగిసి పడుతుండడం గమనించిన గ్రామస్తులు పెద్దగా కేకలు వేసుకుంటూ రథం వద్దకు వెళ్లి  మంటలను ఆర్పారు. గ్రామస్తులు అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో రథం అప్పటికే సగానికి పైగా కాలిపోయింది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రతాన్ని ఎందుకు కాల్చాల్సి వచ్చిందని, గ్రామస్తులు ఈ ఘటనకు పాల్పడ్డారా లేక బయట నుంచి వచ్చిన వారు ఈ పని చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి  కుట్ర అనే అనుమానంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో హనకనహాల్ గ్రామంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం సీఐలు వెంకటరమణ, జయ నాయక్ ప్రత్యేక బృందంతో వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. రథం కాలిన ప్రదేశంలో పోలీసులకు విలువైన సమాచారం దొరికినట్లు తెలుస్తోంది. ఆ సమాచారం ఆధారంగా నిందుతుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు.అనంతపురం నుంచి నిందితుల వివరాలు సేకరించడానికి డాగ్ స్క్వాడ్, క్లోస్ టీమ్లను రప్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం డిఎస్పి రవిబాబు పేర్కొన్నారు.  ఈ ఘటనలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Also Read: Tirumala Laddu Row: తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం - టీటీడీ కీలక ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
Embed widget