అన్వేషించండి

Vizag Summit Kishan Reddy : ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం - సమ్మిట్‌లో కేంద్ర మంత్రుల భరోసా !

ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కిషన్ రెడ్డి ప్రకటించారు. మరో కేంద్రమంత్రి సోనోవాల్‌ కూడా సమ్మిట్‌లో ప్రసంగించారు.


Vizag Summit Kishan Reddy :  కేంద్ర ప్రభుత్వం 14 కీలక రంగాల్లో అభివృద్ధి కోసం.. రెండు లక్షల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించిందని విశాఖ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.   మెబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, ఫార్మా స్యూటికల్ ఏపీఐ,  మెడికల్ డివైసెస్,  బ్యాటరీస్, ఆటోమోబైల్స్ కంపోనెన్స్,  టెక్నికల్ టెక్స్ టైల్స్ వంటి వరంగాల్లో ఈ పెట్టుబడులను కేంద్రం మంజూరు చేస్తుందన్నారు. ఇవన్నీ ఇండియాను గ్లోబల్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు చేస్తాయని .. అరవై లక్షలకుపైగాఉద్యోగాలు సృష్టిస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.                                               
 
ఏపీకి కేంద్రం పూర్తి సహకారం : కిషన్ రెడ్డి 

ఆంధ్రప్రదేశ్‌కు  ఈ విషయంలో కాంపీటీటవ్  ఎడ్వాంటేజ్ ఉందని.. ఈ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఫ్యార్మా స్యూటికల్, మెరైనా ప్రొడక్ట్స్, అక్వా,  ఎలక్ట్రానిక్స్, పెెట్రోలియం, ఇంజినరింగ్ తదితర రంగాల్లో ఏపీకి  మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీ అభివృద్ధి కోసం.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసి పని చేస్తున్నాయన్నారు. పోటీ తత్వ  ఫెడరలిజంలో ఇది చాలా ముఖ్యమని. అన్ని రాష్ట్రాలు ఆరోగ్యకరమైన వాతారణంలో పోటీ పడి  పెట్టుబడులు సాధించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన  మౌలిక సదుపాయాలు కల్పించి.. రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. 

విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు రూ. 3 వేల కోట్లు                   
 
కేంద్ర ప్రభుత్వం ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తోందన్నారు.  రైల్వేబడ్జెట్‌లో కేంద్రం రా్ట్రానికి రూ. 8406 కోట్లు కేటాయించిందని.. ఇది గత ఏడాది కన్నా ఎనిమిది రెట్లు ఎక్కువన్నారు. 72 రైల్వేస్టేషన్లను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లుగా మారుసుతున్నామన్నారు.  మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు. విశాఖఫట్నం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రూ. మూడు వేల కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు.                             

విశాఖ పోర్టు అభివృద్ధి కోసం కృషి చేస్తామన్న పోర్ట్ అండ్ షిప్పింగ్ మంత్రి                    

ఇదే సమావేశంలో మరో కేంద్ర మంత్రి షర్బానంద సోనోవాల్ కూడా మాట్లాడారు. పోర్టులు, షిప్పింగ్శాఖ మంత్రి అయిన ఆయన దేశంలోనే విశాఖ ప్రత్యేకనగరంగా నిలిచిందన్నారు. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషమని..శతాబ్దాలుగా భారత్‌లో విశాఖ కలకంగా ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా ఇండియా అభివృద్ధి జరుగుతోందన్నారు. ఏపీ వేగంగా  అభివృద్ధి చెందడానికి కేంద్రం సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. విశాఖ  పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.                   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
Embed widget