అన్వేషించండి

Dhulipalla : డ్రగ్స్ స్కాంపై చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వండి ..ధూళిపాళ్లకు కాకినాడ పోలీసుల నోటీసులు !

డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలో జరుగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు.


డ్రగ్స్ కేసులో చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఇవ్వాలని కాకినాడ పోలీసులు తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం ఉదయమే కాకినాడ పోలీసులు పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చారు. నరేంద్ర మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలను వివరించి వాటికి ఆధారాలను తమ వద్దకు వచ్చి ఇవ్వాలని గడువు విధించారు. నోటీసులను ధూళిపాళ్ల నరేంద్ర తీసుకున్నారు. 

Also Read : ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ దంపతులపై సీబీఐ విచారణ కొనసాగింపు.. సుప్రీంకోర్టు ఆదేశం !

కాకినాడ తీరంలో బోటు తగలబడినప్పుడు మాదకద్రవ్యాల వాసన వచ్చిందని సమాచారం ఉందని అందుకే తాను అలా మాట్లాడానని ధూళిపాళ్ల నరేంద్ర నోటీసులు తీసుకున్న తర్వాత మీడియాకు చెప్పారు. డ్రగ్స్ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోందని అయితే ఈ విషయంలో తనకు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ముఖ్యమంత్రి తీరిగ్గా స్పందించారని మండిపడ్డారు. విద్యాసంస్థల్లో మత్తు మందులు ఉండరాదని ముఖ్యమంత్రి చెప్పటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటి వరకూ విద్యాసంస్థల్లో మత్తు మందులు ఉన్నట్లే అనిపిస్తోందని ధూళిపాళ్ల అనుమానం వ్యక్తం చేశారు. 

Also Read : హెటిరో డ్రగ్స్ సంస్థపై ఐటీ దాడులు.. 100 కోట్ల నగదు స్వాధీనం!

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుపడ్డాయి. ఆ డ్రగ్స్‌ను విజయవాడలో నమోదైన ఆషీ ట్రేడింగ్ కంపెనీ దిగుమతి చేసుకుంది. ఆ కంపెనీ అంతకు ముందు కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి చేసుకుంది. దీనికి సంబంధించిన జీఎస్టీ రికార్డులను తెలుగుదేశం పార్టీ నేతలు బయట పెట్టారు. అయితే పోలీసులు, ప్రభుత్వం మాత్రం కంపెనీ ఇక్కడ రిజిస్టర్ అయింది తప్పితే ఇక .. ఏపీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఆరోపణలు ఆపలేదు. 

Also Read : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక వాయిదా ! లోకేష్ - ఆళ్ల హోరాహోరీలో పైచేయి ఎవరిది ?

కొద్ది రోజుల కిందట కాకినాడ తీరంలో ఓ బోటు తగలబడిపోయింది.  ఆ బోటులో హెరాయిన్ ఉందని.. అందుకే వాసన వచ్చిందని ధూళిపాళ్ల నరేంద్ర ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. ఆ తర్వాత మరో  నేత పట్టాభి కూడా ఈ అంశంపై ఆరోపణలు చేశారు. కాకినాడ పోర్టుకు వెళ్లి నేతలంతా పరిశీలించారు. అక్కడ వారిపై దాడికి ప్రయత్నం జరిగింది ఈ పరిణామాల నేపధ్యంలో చేసిన ఆరోపణలకు ఆధారాలివ్వాని కాకినాడ పోలీసులు ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇవ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. 

Also Read : "దుర్గమ్మ గుడి మొత్తం వైఎస్ఆర్‌సీపీ రంగుల లైట్లు..." నిజం కాదు ! ఫేక్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Bird Flu Death In AP: బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతి, ఏపీలో తొలి ఘటనతో ప్రభుత్వం అలర్ట్
బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతి, ఏపీలో తొలి ఘటనతో ప్రభుత్వం అలర్ట్
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs PBKS Match Highlights IPL 2025 | లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamAnant Ambani Dwarka Padyatra | హెలికాఫ్టర్లు వద్దంటూ కాలినడకన కృష్ణుడి గుడికి అంబానీ వారసుడు | ABP DesamAnant Ambani Rescue Hens From Cages | అత్తారింటి దారేదిలో పవన్ లా..మొత్తం కొనేసిన అనంత్ అంబానీ | ABP DesamAmeer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Bird Flu Death In AP: బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతి, ఏపీలో తొలి ఘటనతో ప్రభుత్వం అలర్ట్
బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో రెండేళ్ల చిన్నారి మృతి, ఏపీలో తొలి ఘటనతో ప్రభుత్వం అలర్ట్
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
Madhushala Movie Review - మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి సినిమా బావుందా? లేదా?
మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి సినిమా బావుందా? లేదా?
IPL 2025 PBKS VS LSG Result Update:  ప్ర‌భుసిమ్రాన్ ప్ర‌తాపం.. పంజాబ్ ఈజీ విక్ట‌రీ.. శ్రేయ‌స్ మెరుపులు.. 8 వికెట్ల‌తో ల‌క్నో చిత్తు
ప్ర‌భుసిమ్రాన్ ప్ర‌తాపం.. పంజాబ్ ఈజీ విక్ట‌రీ.. శ్రేయ‌స్ మెరుపులు.. 8 వికెట్ల‌తో ల‌క్నో చిత్తు
Waqf Amendment Bill :కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది? విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది?విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
Pastor Praveen Kumar Death Case :పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై హోం మంత్రిని కలిసిన పాస్టర్లు - మాజీ ఎంపీకి పోలీసుల నోటీసులు
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై హోం మంత్రిని కలిసిన పాస్టర్లు - మాజీ ఎంపీకి పోలీసుల నోటీసులు
Embed widget