అన్వేషించండి

Hyderabad common capital Issue : ఉమ్మడి రాజదాని కోసం జేడీ లక్ష్మినారాయణ పోరాటం - పట్టించుకోని ఇతర ఏపీ పార్టీలు !

Andhra News : హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కోసం జేడీ లక్ష్మినారాయణ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ నుంచి ఆయన ఒక్కరే ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇతర పార్టీల్ని తనతో పాటు డిమాండ్ చేయాలని కోరుతున్నారు.

Hyderabad  common capital News  :  జూన్ రెండో తేదీతో విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే హోదాను కోల్పోతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణకు రాజధానిగా మారుతుంది. అయితే మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా చూడాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మినారాయణ డిమాండ్ చేస్తున్నారు. సమయం ముంచుకొస్తున్నందున అందరూ స్పందించాలని కోరుతున్నారు. హైదరాబాద్ ను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లకు మించి కొనసాగించాలనే అంశాన్ని ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని పిలుపునిచ్చారు.  ఇదే అంశంపై లక్ష్మీనారాయణ కొన్ని రోజుల కిందట కూడా స్పందించారు. ఏపీకి ఇంత వరకు రాజధాని ఏర్పడనందున, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో పదేళ్లు పొడిగిస్తూ  భారత రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు.

 

 

అయితే ఉమ్మడి రాజధాని కొనసాగింప అంశంపై ఏపీలో మరి ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా స్పందించడం లేదు. ప్రధన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాయి. గతంలో వైసీపీకి చెందిన కొంత మంది నేతలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలన్న ప్రస్తావన తెచ్చారు. తర్వాత మళ్లీ మాట్లాడలేదు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం, జనసేన నేతలు అసలు ఈ టాపిక్ పై ఆసక్తి లేనట్లుగా ఉన్నారు. 

మరో వైపు జూన్ రెండో తేదీ తర్వాత ఏపీ అధీనంలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వం  స్వాధీవం చేసుకోనుంది. ప్రస్తుతం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ తో పాటు మరికొన్ని భవనాలు మాత్రమే ఏపీ అధీనంలో ఉన్నాయి. విభజన చట్టం ప్రకారం వాటిని ఏపీకి కేటాయించినందున.. ఆటోమేటిక్ గా అవి పదేళ్ల తర్వాత అంటే జూన్ రెడో తేదీన  తెలంగాణ పరం అవుతాయి. ఏపీ అధికారులు తాము స్వాధీనం  చేయబోమని నిరాకరించే అవకాశం ఉండదు. ప్రదాన పార్టీలు ఉమ్మడి రాజధానిపై సైలెంట్ గా ఉండాటనికి కారణం... ఎలాంటి వ్యవహారాలు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి జరగకపోవడమేనని భావిస్తున్నారు. 

ఉమ్మి రాజధానిగా ఉన్నప్పటికీ గత ఆరేడేళ్లుగా ఏపీ పాలన పూర్తిగా ఏపీ నుంచే జరుగుతోంది. హైదరాబాద్ నుంచి చిన్న అధికారిక కార్యక్రమం కూడా జరగడం లేదు. ఇలాంటి ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావన తీసుకు వస్తే.. సొంత రాజధాని విషయంలో మరింత గందరగోళం అవుతుందన్న ఉద్దేశంతో ఏపీ రాజకీయ పార్టీలు సైలెంట్ గా ఉంటున్నాయి. పైగా ప్రస్తతం ఎన్నికల ఫలితాల హడావుడిలో అక్కడి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదు.                                   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget