అన్వేషించండి

Tuni Train Case: తుని రైలు దహనం కేసుపై ప్రభుత్వం యూటర్న్ - అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయం - తెర వెనుక ఏం జరిగింది?

Andhra Pradesh: తుని రైలు దహనం కేసులో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. జీవో ఉపసంహరించుకున్నారు.

Tuni train burning case:  తుని రైలు దహనం కేసుపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఎగువ కోర్టులో అప్పీల్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం ప్రకటించింది.  తుని కేసు కొట్టేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లే ఆలోచన లేదని ... అప్పీల్ చేయాలనే ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. తుని కేసును పై కోర్టులో అప్పీల్ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల గురించి  ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచనలను విరిమించుకోవాలని ఆదేశించారు.  ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచింది అనే విషయంలో ప్రభుత్వం ఆరా తీసింది.  

ప్రభుత్వానికి తెలియకుండా ఆర్పీఎఫ్ ప్రతిపాదన ఆధారంగా యాంత్రికంగా ఉత్తర్వులు

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్  సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్లు అధికారులు గుర్తించారు. సున్నితమైన ఇలాంటి అంశాలపై అలసత్వంలో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  సాధారణంగా కింది కోర్టు కొట్టి వేసిన కేసులను ఉన్నత న్యాయస్థానంలో వాటి తీవ్ర ఆధారంగా సవాల్ చేస్తారు. దానికి పర్మిషన్ అవసరం. పెండింగ్ లో ఉన్న ఈ విజ్ఞప్తికి తాజాగా అనుమతి ఇవ్వడం రాజకీయ కలకలానికి కారణం అయింది. 

2015లో తుని రైలు దహనం ఘటన         

2014లో  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాపు రిజర్వేషన్ల  ఉద్యమాన్న ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో చేపట్టారు.  తునిలో సమావేశం పెట్టారు. సభ జరిగిన తరవాత విధ్వంసం చోటు చేసుకుంది.  ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్లాన్ ప్రకారం తగులబెట్టించారు.  పోలీసులను,  పోలీస్ స్టేషన్ పైనా దాడి చేశారు. వ్యక్తిగత ఆస్తులనూ వదల్లేదు.  భారీ  విధ్వంసం చేయాలో అంతా చేశారు.  ఈ కేసులో ప్రదానంగా  ముద్రగడ పద్మనాభం,  దాడిశెట్టి రాజా,  కామన ప్రభాకరరావు, వంటి వారు ఉన్నారు.      

ఒక్క సాక్షినీ ప్రవేశ పెట్టలేదని కేసు కొట్టేసిన రైల్వే కోర్టు                                 

తుని రైలు దరహనం  కేసులను వైసీపీ ప్రభుత్వం రాగానే ఉపసంహరించుకుంది. రైల్వే పోలీసులు పెట్టిన కేసును   కోర్టు కొట్టి వేసింది.  ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా కోర్టు ముందు అధికారులు ప్రవేశ పెట్టలేదు.  ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడి ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని  తీర్పు సందర్భంగా కోర్టు ఆదేశించింది.  41 మందిపై పెట్టిన కేసుల్ని అక్రమ కేసులుగా పరిగణిస్తూ విజయవాడ రైల్వే కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆ తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని సోమవారం ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా ఉత్తర్వులు వచ్చాయి. తెల్లవారే సరికి సీన్ మారిపోయింది. తెర వెనుక ఆ కేసులో నిందితులు..ఒత్తిడి తేవడం వల్ల యూటర్న్ తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
Andhra Pradesh Government Schools: ప్రభుత్వ బడి ర్యాంక్ అదిరింది - కార్పొరేట్ శైలిలో విద్యాశాఖ ప్రచారం !
ప్రభుత్వ బడి ర్యాంక్ అదిరింది - కార్పొరేట్ శైలిలో విద్యాశాఖ ప్రచారం !
US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Nara Lokesh: కొడుకుతో పాటు తల్లి టెన్త్ పాస్.. చదువు ఆపేసిన వారికి లక్ష్మీ లహరి స్ఫూర్తి: నారా లోకేష్
కొడుకుతో పాటు తల్లి టెన్త్ పాస్.. చదువు ఆపేసిన వారికి లక్ష్మీ లహరి స్ఫూర్తి: నారా లోకేష్

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Viral Video: టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
JPMorgan Case: పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Gayapadda Simham OTT : ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Renault Triber VS Nissan Gravite: ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్లో రెనో సంచలనం - కొత్త ఫీచర్లతో 2026 ట్రైబర్ ఎంట్రీ.. నిస్సాన్ గ్రావైట్ తో పోరు షురూ.. 
ఫ్యామిలీ కార్ల సెగ్మెంట్లో రెనో సంచలనం - కొత్త ఫీచర్లతో 2026 ట్రైబర్ ఎంట్రీ.. నిస్సాన్ గ్రావైట్ తో పోరు షురూ.. 
లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మెస్మరైజింగ్ లుక్
లుక్ఖే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా మెస్మరైజింగ్ లుక్
Double Bedroom Housing Scheme: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Embed widget