అన్వేషించండి

AP New Covid Rules : మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !

ఏపీ ప్రభుత్వం కొత్త కోవిడ్ మార్గదర్శకాలు ప్రకటించింది. మాస్క్ లేని వారితో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే రెండు రోజుల పాటు ఆయా వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని నిర్ణయించారు.

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు కొత్త కోవిడ్ రూల్స్ అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇక ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ. 100 జరిమానా విధిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  

Also Read : ఒకే వేదికపై నారా, దగ్గుబాటి.. సుదీర్ఘ కాలం తర్వాత అనూహ్య పరిణామం !

వ్యాపార సంస్థల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించకుంది. కోవిడ్ రూల్స్ పాటించకపోయినా... మాస్క్‌ లేని వారితో లావాదేవీలు నిర్వహించినా ఆయా షాపులు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు జరిమానాల మోత మోగించనున్నారు. దుకాణాన్ని బట్టి  రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తారు. అలాగే నిబంధనల ఉల్లంఘన జరిగితే వ్యాపార సంస్థలను రెండు రోజుల పాటు మూసివేస్తారు. 

Also Read : సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !

కోవిడ్ నిబంధనల అమలులో ప్రజలనూ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ నెం.80109 68295కు కోవిడ్ ఉల్లంఘనల ఫోటోలు పంపితే.. వారిపై చర్యలు తీసుకుంటారు. కేసులు కూడా నమోదు చేసారు. మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశించింది.

Also Read : ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసులు ఇంకా నమోదు కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒకరికి అనుమానిత వైరస్ సోకినట్లుగా భావించి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అతనికి సోకలేదని తేలింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినందునేపీ ప్రభుత్వం కూడా కొత్త కరోనా నిబంధనలు పాటించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలనూ అప్రమత్తం చేసింది.

Also Read : మాజీ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఇంటి ముందు టీడీపీ నేతలు-పోలీసుల మధ్య ఉద్రిక్తత

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget