అన్వేషించండి

AP New Covid Rules : మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !

ఏపీ ప్రభుత్వం కొత్త కోవిడ్ మార్గదర్శకాలు ప్రకటించింది. మాస్క్ లేని వారితో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే రెండు రోజుల పాటు ఆయా వ్యాపార సంస్థలను సీజ్ చేయాలని నిర్ణయించారు.

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు కొత్త కోవిడ్ రూల్స్ అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొత్త నిబంధనలు అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇక ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగితే రూ. 100 జరిమానా విధిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  

Also Read : ఒకే వేదికపై నారా, దగ్గుబాటి.. సుదీర్ఘ కాలం తర్వాత అనూహ్య పరిణామం !

వ్యాపార సంస్థల విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించకుంది. కోవిడ్ రూల్స్ పాటించకపోయినా... మాస్క్‌ లేని వారితో లావాదేవీలు నిర్వహించినా ఆయా షాపులు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు జరిమానాల మోత మోగించనున్నారు. దుకాణాన్ని బట్టి  రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధిస్తారు. అలాగే నిబంధనల ఉల్లంఘన జరిగితే వ్యాపార సంస్థలను రెండు రోజుల పాటు మూసివేస్తారు. 

Also Read : సాయితేజ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం ఇవ్వండి.. ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు విజ్ఞప్తి !

కోవిడ్ నిబంధనల అమలులో ప్రజలనూ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌ నెం.80109 68295కు కోవిడ్ ఉల్లంఘనల ఫోటోలు పంపితే.. వారిపై చర్యలు తీసుకుంటారు. కేసులు కూడా నమోదు చేసారు. మార్గదర్శకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశించింది.

Also Read : ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడల్లా లేనట్లే ! కొత్త మంత్రుల జాబితా రెడీ చేసుకున్నా వెనక్కి తగ్గిన సీఎం జగన్ !?

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ కేసులు ఇంకా నమోదు కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒకరికి అనుమానిత వైరస్ సోకినట్లుగా భావించి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అతనికి సోకలేదని తేలింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించినందునేపీ ప్రభుత్వం కూడా కొత్త కరోనా నిబంధనలు పాటించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలనూ అప్రమత్తం చేసింది.

Also Read : మాజీ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఇంటి ముందు టీడీపీ నేతలు-పోలీసుల మధ్య ఉద్రిక్తత

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget