అన్వేషించండి

Andhra Pradesh Coronavirus: పాఠశాలల్లో కరోనా భయం.. ప్రకాశం జిల్లాలో 28 మంది విద్యార్థులకు సోకిన మహమ్మారి

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో 28 మంది విద్యార్థులు, 48 ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.

ఏపీలోని పాఠశాల్లలో కరోనా కలవరం రేపుతోంది. కోవిడ్ నియమాలు పాటిస్తున్నప్పటికీ ప్రభుత్వ బడుల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 16న ఏపీలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ప్రకాశం జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28 మంది విద్యార్థులు, 48 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. శుక్రవారం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నిర్వహించిన సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఈ విషయం తెలిపారు. పాఠశాలల్లో కరోనా నియమాలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కేసులు నమోదైన పాఠశాలలను సందర్శించి వివరాలు టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి తెలిపాలని సూచించారు. 

Also Read: Nirmal News: 10 నిమిషాల్లో ఇంటికి.. ఇంతలో ఘోరం.. పెళ్లి కూతురు, తండ్రి అక్కడికక్కడే మృతి

తల్లిదండ్రుల్లో ఆందోళన

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు పాఠశాలలు తిరిగి ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆగష్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచింది. అయితే అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్రానికి నివేదిక అందించింది. దీంతో థర్డ్ వేవ్ భయాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కరోనా బారినపడడం గుబులు రేపుతున్నాయి.  కరోనా సోకిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరోనా చదువులను సాగనివ్వడంలేదు. ఇప్పుటికే రెండేళ్లుగా చదువు సాగడంలేదు. 

Also Read: PK For YSRTP : జగన్ బాటలోనే షర్మిల రాజకీయ ప్రయాణం..!? ఇంతకీ ఆయన ఒప్పుకుంటాడా?

పెరుగుతున్న కేసులు

గత నాలుగు రోజుల్లో 43 మంది ఉపాద్యాయులు, 24 మంది విద్యార్థులు, నలుగురు బోధనేతర సిబ్బందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఉలవపాడు మండలం వీరేపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్‌, వెలిగండ్ల మండలం వెదుల్లచెరువు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఒంగోలు పీవీఆర్ బాలికల హైస్కూల్, డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెం ప్రభుత్వం పాఠశాలలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24న 35 మందికి, 25న 18 మందికి, 26న 11 మందికి, 27న ఏడుగురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది. 

 

Also Read: KCR SC Reservation : దళిత రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చిన సీఎం కేసీఆర్ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget