అన్వేషించండి

BJP Nadda Meeting : ఏపీలో ఉన్నది స్కాముల సర్కార్ - బీజేపీకి ఓ చాన్స్ ఇవ్వండి - కాళహస్తిలో జేపీ నడ్డా పిలుపు !

ఏపీలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీకి ఓ చాన్సివ్వాలని ఏపీ ప్రజలను కోరారు.


BJP Nadda Meeting :  ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండి పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ  తొమ్మిదేళ్ల పాలనా విజయాలపై శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో  జేపీ నడ్డా ప్రసంగించారు.  ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. దేశంలోనే  మోస్ట్ అవినీతి పార్టి వైసీపి‌ పార్టీ తేల్చిచెప్పారు. ఏపీలో జరగని అవినీతే లేదన్నారు.  మైనింగ్ స్కాం, లిక్కర్ స్కాం, ఇసుక స్కాం, ఎడ్యుకేషన్ స్కాం వైసీపి హయాంలోనే జరుగుతుందోందన్నారు.  కేంద్రం ప్రభుత్వం నిజమైన అభివృద్ధి కోసం పని చేస్తుంది. ఇటువంటి అవినీతి ప్రభుత్వంను ఎక్కడా చూడలేదన్నారు.  నాలుగు ఏళ్ళుగా  రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఎక్కడ కనిపించలేదన్నారు.  దేశంలో శాంతి‌ భధ్రతలను గాలికి వదిలేసిన రాష్ట్రం ఏపి మాత్రమేనని..  ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంను ఎక్కడ చూడలేదన్నారు. రాష్ట్రంలో‌ తప్పులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోదని ప్రకటించారు. వైసీపీ చేతకాని తనం.. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వల్లనే ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు.  ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా రాజధానిలో పనులు జరగడం లేదని..  భూములు ఇచ్చిన రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. 

రాజకీయాల్ని మోదీ మార్చేశారు : నడ్డా 
 

దేశంను మోదీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని..  గడిచిన తొమ్మిది ఏళ్ళ మోదీ మంచి పాలన ప్రజలకు సేవలు అందించామని నడ్డా తెలిపారు. ప్రధాని  దేశంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు..  ఓటు బ్యాంక్ కోసం, డబ్బు కోసం, అక్రమాల‌‌ కోసం ఇప్పటి వరకూ రాజకీయాలు చేసేవారని. .. కానీ మోదీ అలాంటి   రాజకీయాలను  మార్చేశారన్నారు.  రాజకీయాల్లో సరికొత్త మార్పుకు మోదీ శ్రీకారం చుట్టారని..  పేదల‌ పక్షపాతిగా మోదీ పాలన సాగిందన్నారు.  59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, మోదీ వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు ఫైబర్ కనెక్షన్ ఇచ్చారని గుర్తు చేశారు.  రెండు లక్షల నిరుపేద గ్రామాలను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేశారన్నారు. ఐదు కోట్ల‌ మంది ప్రజలకు ఐదు రూపాయలకే బియ్యం అందిస్తున్నామని..  యాభై కోట్ల మంది‌ ప్రజలకు వైద్య సౌకర్యాల కోసం ఆయుష్మాన్ భవ  ద్వారా ఐదు లక్షల అందిస్తున్నామని జేపీ నడ్డా గుర్తు చేశారు. 
 

అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి

పేదల కోసం నాలుగు కోట్ల‌ ఇళ్ళు దేశ వ్యాప్తంగా నిర్మాణం జరుగుతుందోందన్నారు.  ప్రధాన మంత్రి ఆవాస యోజన పధకం ద్వారా డబుల్ బెడ్ రూం అందించామని..  పధకాలు ప్రవేశ పెట్టడమే‌కాదు వాటిని అమలు చేయడంలోనే నాయకత్వం బయట పడుతుందన్నారు.  జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి  ప్రారంభించి పేదల ఖాతాల్లో నేరుగా 21 వేల‌ 41 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. తొమ్మిది కోట్ల ఇళ్ళకు జలజీవన్ మిషన్ క్రింద నీటిని అందిస్తున్నామని.. 11 కోట్ల మంది రైతులకు  సాయం అందిస్తున్నామన్నారు.  రైతులకు అండగా నిలబడడం కాకుండా, రైతుల అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.  గతంలో 92 శాతం మొబైల్ ఫోన్స్ ను విదేశాల నుండి‌ దిగుమతి చేసుకునే వాళ్ళం.. మోదీ వచ్చినప్పటి నుండి 97 శాతం సెల్ ఫోన్ తయారు చేసి విదేశాలకు త ఎగుమతి చేస్తున్నమని నడ్డా గుర్తు చేశారు. 

ఏపీలో బీజేపీకి ఒక చాన్సివ్వండి !

ఆటో మొబైల్ ఇండస్ట్రీలో నాలుగో స్ధానంలో ఇండియా ఉంది... దేశంలో అనేక‌ మోడ్రన్ స్కూల్స్‌ ను తీసుకొచ్చి పేదలకు ఉన్నత విద్యను అందించామన్నారు.  విశాఖపట్నంకు మోదీకి వచ్చిన సమయంలో  పది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భుమి పూజ చేశారన్నారు.   ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోసం భరీగా నిధులు మంజూరు చేశారని..  ఎనిమిది‌ వేల‌ నలభై నాలు‌గు వేల కిలో‌మీటర్లు నేషనల్‌ హైవేలను నిరమించామన్నారు.  తిరుపతి‌ రైల్వేస్టేషన్ ను మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  ఐఐటీ విద్యా సంస్థలు శ్రీకాళహస్తి లో నిర్మాణం జరుగుతుందని..  
కడప నుండి‌ రేణిగుంట వరకూ జరుగుతున్న నేషనల్ హైవే పనులు మోదీ‌ ఇచ్చిన‌‌ నిధులతోనే జరుగుతుందని గుర్తు చేశారు.  తిరుపతి, శ్రీకాళహస్తి ప్రజల‌ ఆశీర్వాదం బిజేపి, మోదీపై ఉండాలని..రాష్ట్రంలో బిజేపికి ఒక్క అవకాశం అందించాలని కోరుతున్నానని జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు.  

 

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget