అన్వేషించండి

YS Jagan On Balakrishna: బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడు, అలాంటి వ్యక్తితో మాట్లాడించిన స్పీకర్‌కు బుద్ధి లేదు: జగన్ 

YS Jagan On Balakrishna: తనను సైకో అన్న బాలకృష్ణపై సీరియస్ కామెంట్స్ చేశారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. స్పీకర్‌పై కూడా మండిపడ్డారు. 

YS Jagan On Balakrishna: అసెంబ్లీలో జరిగిన బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ ఎపిసోడ్‌పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. అసెంబ్లీ మాట్లాడాల్సిన మాటలేంటి, ఆయన మాట్లాడింది ఏంటీ? అని అన్నారు. పనిపాట లేని మాటలు మాట్లాడారని మండిపడ్డారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తిని మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిన స్పీకర్‌కు బుద్ధి లేదని కామెంట్స్ చేశారు. అలా మాట్లాడినందుకు ఎవరి మానసిక స్థితి బాగాలేదో ఆలోచించుకోవాలని సూచించారు.   

తాడేపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి... కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేశారని మండిపడ్డారు. కనీసం ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. వారికి జీపీఎస్‌, ఓపీఎస్‌, జీతాల పెంపు ఇలా ఏదీ లేకుండా చేశారని విమర్శించారు. వారు తిరగబడేసరికి సమస్యను డైవర్ట్ చేయడానికి దీపావళి కానుక అంటూ మోసం చేశారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 11 డీఏలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని పెండింగ్‌లో నాలుగు డీఏలు ఉన్నాయని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ కష్టాలు ఉన్నా ఉద్యోగులకు అన్యాయం చేయలేదని సకాలం రావాల్సినవి అన్నీ ఇచ్చామని తెలిపారు. పీఆర్‌సీ ఇవ్వాల్సి ఉంటుందని ఇంత వరకు ఛైర్మన్‌ను కూడా నియమించలేదని కామెంట్ చేశారు.

రెండేళ్లలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన 31వేల కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై ఎటూ తేల్చడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయంచేస్తున్నారని తాము గతంలో తీసుకొచ్చిన వాటిని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. కరోనాలాంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు చేతులు ఎత్తేసేవాడని ఎద్దేవా చేశారు.  ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదని, విద్యార్థులకు ఫీజులు, చదువులు సక్రమంగా అందడం లేదన్నారు. వైద్యరంగంలో పూర్తిగా నీరుగారిపోయిందని, ఆరోగ్యశ్రీ ఆగిపోయిందన్నారు. 

గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికి వదిలేశారని ఆరోపించారు. గ్రామసచివాలయం, వలంటీర్ లాంటి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని పొలిటికల్ గవర్నెన్స్‌  వల్లే రాష్ట్ర అతలాకుతలం అవుతుందని  విమర్శించారు. ఏపీలో ఇప్పటికీ డీపీఏ,యూరియా దొరకడం లేదని చెప్పారు. బీమా సంగతి పట్టించుకునే వారు లేరని వాపోయారు. వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం క్షేత్రస్థాయికి వెళ్లి అంచనా వేయలేదని చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget