అన్వేషించండి

YS Jagan In AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం, ఛార్జ్‌షీట్లో జగన్ పేరు

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసు ఛార్జిషీట్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించారు.

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో సీట్ అధికారులు 305 పేజీలతో ప్రాథమిక ఛార్జిషీట్ శనివారం సాయంత్రం దాఖలు చేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసే లిక్కర్స్ కం జరిగిందని సెట్ అధికారులు చాట్ చేసి ఇంట్లో పేర్కొన్నారు. లిక్కర్ స్టాండ్ చార్జిషీట్లో మాజీ సీఎం జగన్ పేరు పలుమార్లు ప్రస్తావించారు. నిందితులంతా జగన్ అత్యంత సన్నిహితులు, పరిచయస్థలేనని పేర్కొన్నారు. అయితే ఈ ప్రాథమిక ఛార్జ్ సీట్లో జగన్ పేరు అందితుడిగా చేర్చలేదు. తాజాగా మరో ఎనిమిది మందిని లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా చేర్చారు. 

కొత్త లిక్కర్ పాలసీ విధానం రూపకల్పన, ముడుపుల కోసం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, దాని అమలు, ఈ సొమ్ము ఎలా వసూలు చేశారు, ఎక్కడికి తరలించారు అనే అంశాలను ప్రాథమిక ఛార్జిషీట్లో సిట్ అధికారులు ప్రస్తావించారు. ఈ కేసులో ఇదివరకే 40 మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు నిందితులుగా ఉండగా, మరో 8 మందిని లిక్కర్ కేసులో నిందితులుగా చేర్చారు. మొత్తం 16 మందిపై ఈ కేసులో అభియోగాలు ఉన్నాయి. జగన్ కు తెలిసే లిక్కర్ పాలసీ స్కామ్ జరిగిందని ప్రాథమిక ఛార్జ్ షీట్లో పేర్కొనడం చూస్తే.. రెండో ఛార్జిషీట్లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. 

మరో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చిన సిట్

1. సైమన్ ప్రసన్
2. కొమ్మారెడ్డి అవినాష్
3.  అనిల్ రెడ్డి
4. సుజల్ బెహ్రన్
5. మోహన్
6. రాజీవ్
7. బొల్లారం శివ
8. ముప్పిడి అవినాష్

ప్రీమిలినరీ ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. 300 పేజీల పైగా ఛార్జ్ షీట్ లో 100కు పైగా ఫోరెన్సిక్ రిపోర్టులు జత చేశారు. ఇప్పటివరకూ రూ.62 కోట్లు సీజ్ చేసినట్లు ప్రస్తావించారు. 100 కు పైగా ఎలక్ట్రానిక్ పరికరాలు అప్పగించారు. 268 మంది సాక్షుల వివరాలను ఛార్జ్‌షీట్లో సిట్ పొందుపరిచింది. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ చర్యలు చేపట్టింది. రెండో ఛార్జ్ షీట్‌లో ఇంకా ఎవరి పేర్లు చేర్చుతారని చర్చ జరుగుతుంది.

లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక గతేడాది ఏపీ సీఐడీలో మద్యం కుంభకోణంపై కేసు నమోదైంది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఏపీ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా పలువుర్ని విచారించిన సిట్ ఏప్రిల్‌ 22న లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజ్‌ కెసిరెడ్డిని అరెస్టు చేసింది. తర్వాత కేసులో కీలకంగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్‌ ఆఫీసర్ ధనుంజయరెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్న గోవిందప్ప బాలాజీ, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎస్‌పీవై డిస్టిలరీస్‌ మాజీ డైరెక్టర్‌ సజ్జల శ్రీధర్‌రెడ్డితో పాటు రాజ్‌ కెసిరెడ్డి అనుచరులైన పైలా దిలీప్, బూనేటి చాణక్య, అనంతరం చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్నేహితుడు వెంకటేశ్‌ నాయుడు, పీఏలు బాలాజీ యాదవ్‌, నవీన్‌ కృష్ణలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. విచారణకు హాజరైన ఎంపీ మిథున్‌రెడ్డిని శనివారం (జులై 19న) అరెస్టు చేయడంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టులు 12కి చేరాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget