అన్వేషించండి

PM Modi AP Tour: మే 2న ఏపీకి మోదీ.. 5 లక్షల మందితో సభ- అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్న ప్రధాని

Narendra Modi to Visit Andhra Pradesh | మే 2 న అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఐదు లక్షల మందితో సభ ఏర్పాటు చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాని ప్రారంభించనున్నారు.

Amaravati News |  ప్రధాన మోదీ అమరావతికి వచ్చేస్తున్నారు. రాజధాని పనులకు మే 2 న మళ్లీ ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనికోసం కనీవిని ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. 5లక్షల మంది హాజరయ్యేలా భారీ సభను  నిర్వహించడానికి బాబు రెడీ అవుతున్నారు.

250 ఎకరాల్లో.. భారీ సభ 

 ఆరు సంవత్సరాల తర్వాత రాజధాని అమరావతి లో మళ్ళీ అధికారికంగా పనులు ప్రారంభం కాబోతున్నాయి. 2019లో ఆగిపోయిన పనులు  మళ్లీ ఇన్నాళ్లకు ఊపందుకోబోతున్నాయి. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే అమరావతి పనులు ప్రారంభం కాబోతున్నాయని చాలాసార్లు ప్రచారం జరిగినా ప్రధాన మోడీ అపాయింట్మెంట్ కో్వం అది లేట్ అవుతూ వచ్చింది. చివరకు మే 2న ఆయన రాబోతున్నారు. ఆరోజు సాయంత్రం నాలుగు గంటలకు  సభ ప్రారంభం కాబోతుంది. కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి  5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద 50,000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు.. చేస్తూనే మరో లక్ష మంది రోడ్లపై నిలబడి ప్రధాని మోదీకి స్వాగతం పలికేలా సన్నహాలు చేస్తున్నారు. మిగిలిన వారు ఇతర ప్రాదేశాల నుండి కార్యక్రమాన్ని వీక్షించాలా ఏర్పాటు జరుగుతోంది. ప్రజలకు విఐపిలకు కలిపి మీద 9 ప్రధాన రహదారుల్లో రూట్ రెడీ చేస్తున్నారు.

భద్రత కోసం SPG పర్యవేక్షణ ఉండబోతుంది. 250 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతుండగా.. కేవలం వేదికల కోసమే 28 ఎకరాలు రెడీ చేశారు. ప్రజల కోసం 40 ఎకరాల్లో టెంట్లు వేస్తున్నారు . ఈ టెంట్ల సామర్థ్యం 2.4 లక్షల సీటింగ్. ఇవన్నీ వాటర్ ప్ర్రూఫ్ టెంట్లు. VIP పార్కింగ్ కు 10 ఎకరాలు.. హెలిప్యాడ్ 4 రెడీ అవుతున్నాయి. ప్రధానికి రైతులు మహిళలు  పూల వర్షంతో స్వాగతం పలకబోతున్నారు. ఏర్పాట్లు అన్ని ఏప్రిల్ 28 నాటికి  పూర్తయ్యేలా డెడ్ లైన్ పెట్టుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Embed widget