అన్వేషించండి

Kodali Nani: అలా చేయడం జగన్ రక్తంలోనే లేదు, ఆ ఖర్మ అస్సలు పట్టలేదు - కొడాలి నాని

YSRCP News: తాడేపల్లిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఆ కార్యాలయం బయట కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

AP Latest News: విశాఖపట్నంలోని రుషికొండపై పర్యాటక ప్రాంతంలో కట్టిన భవనాల గురించి టీడీపీ, వారి అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిగ్గు ఎగ్గూ లేని టీడీపీ, సిగ్గూ ఎగ్గూ అనుకూల మీడియా అంటూ పరుషపదజాలం వాడారు. ‘‘జగన్ రెడ్డి అక్కడ నివాసం ఉన్నారా? ప్రతిపక్ష నేతగా ఉన్నంత కాలం జగన్ రెడ్డి ఇల్లు, కార్యాలయం లోటస్ పాండ్. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లుగా తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచే పరిపాలన చేశారు. ప్రభుత్వం కట్టించిన ఇళ్లలో ఉండడం కానీ, గెస్ట్ హౌస్‌ల్లో ఉండడం అనేది జగన్ మోహన్ రెడ్డి రక్తంలోనే లేదు. ఆ ఖర్మ జగన్‌కు పట్టలేదు. సొంత ఇల్లు కట్టుకున్న తర్వాతే ఆయన విశాఖకు వెళ్తారు. అలాంటిది రుషికొండ భవనాలు జగన్ తన కోసం కట్టుకున్నారని ఎవరు చెప్పారు?’’ అంటూ మాట్లాడారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిశాక కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని ఫస్ట్ టార్గెట్ అని హోంమంత్రి వ్యాఖ్యానించారని విలేకరులు ప్రశ్నించగా.. కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్య దేశమని.. తనను టార్గెట్ చేసినంత మాత్రాన మిగతా పనులు ఆగవని, జగన్ మోహన్ రెడ్డి వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని అన్నారు. ‘‘నన్నే కాదు, జగన్ మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తారు. ఎన్నికలు ముగియగానే జగన్ ఇంటివద్ద మొత్తం సెక్యూరిటీని తీసేశారు. అనుకూల మీడియా కెమెరాలతో మొత్తం చూపించారు. ఇలాంటి వాటికి ఎవరూ భయపడే ప్రసక్తి లేదు. ఎవరికి ఎవరు టార్గెట్టో రాబోయేరోజుల్లో చూద్దాం’’ అని కొడాలి నాని అన్నారు. 

సీఎం క్యాంపు కార్యాలయంలో విజిటర్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఫర్నీచర్‌పై కూడా టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని కొడాలి నాని ఆరోపించారు. ఎన్నికలకు ముందు వారు హామీ ఇచ్చిన మేరకు సూపర్‌ - 6 ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.3 వేల భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడానికి రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

టాప్ హెడ్ లైన్స్

YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget