అన్వేషించండి

Fact Check : తిరుపతిలో దేవుడి బొమ్మలు తీసేసి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేశారా ? రాజకీయ విమర్శల్లో నిజం ఎంత ?

తిరుపతిలో గోడలకు ఉన్న దేవుడి బొమ్మలను తొలగించి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ?


Fact Check :  ఆంధ్రప్రదేశ్‌లో ఆన్ని రాజకీయ పరమైన అంశాలే. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో కూడా అలంకరణలు చేశారు. అయితే రెండు రోజులుగా సోషల్ మీడియాలో తిరుపతిలో ముఖ్యంగా అలిపిరికి వెళ్లే దారిలో వైఎస్ఆర్‌సీపీ రంగుు, ఫ్లెక్సీలతో నింపేశారని వీడియోలు వైరల్ అయ్యాయి. ఎక్కడా దేవుడి బొమ్మలే కనిపించలేదు. గోడలకు ఉండాల్సిన దేవుడి బొమ్మలు తొలగించి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేశారని కొంత మంది మండిపడ్డారు. 


అయితే ఈ ఆరోపణలను వైఎస్ఆర్‌సీపీ ఖండించింది. దేవుడి బొమ్ములు అలాగే ఉన్నాయని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండి పడింది. 

 

 ఈ విమర్శలకు తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. కిలోమీటర్ల మేర ఉండే దేవుడి బొమ్మలను తొలగించి.. ఓ నాలుగు బొమ్మలను మాత్రం ఉంచారని.. మిగతా మొత్తం తొలగించారని స్పష్టం చేసింది. ఆ మేరకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

తిరుపతిలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలకు దేవుడి బొమ్ములు చాలా కిందట వేశారు. దేవదేవుడ్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తుల మనసుల్లో ఆ బొమ్మలుమరింత ఆధ్యాత్మికం నింపుతాయని అనుకున్నారు. అయితే కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నాయకులు అత్యాత్సాహుంతో  చాలా భాగంగోడలకు వైఎస్ఆర్‌సీపీరంగులు వేసేశారు. రాత్రికి రాత్రి ఈ రంగులు వేసేయడంతో చాలా మంది తిరుపతి ప్రజలు కూడా  అవాక్కయ్యారు. ఈ విషయమే ఇప్పుడు దుమారంరేపుతోంది. అయితే అన్ని బొమ్మలపై అలా చేయలేదని.. కొన్ని దేవుడి  బొమ్మలను ఉంచారని తాజా వీడియోల్లో స్పష్టమవుతోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Andhra Pradesh Latest News: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
Warangal Latest News: మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 : ఏబీపీ నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ Atideb Sarkar ప్రారంభోపన్యాసం | ABP DesamIdeas of India 2025 | ముంబైలో ప్రారంభమైన ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సు | ABP DesamBan vs Ind Match Highlights Champions Trophy 2025 | యువరాజు సెంచరీ..సూపర్ విక్టరీతో..మినీ వరల్డ్ కప్ వేట ఆరంభం | ABP DesamKadiyam Costly Bonsai Plant | చెట్టు దుంగలా కనిపిస్తున్న ఈ మొక్క రేట్ ఎంతో తెలుసా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
Andhra Pradesh Latest News: మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
మిర్చి క్వింటాకు రూ. 11,600 మించి వచ్చేలా చర్యలు- కేంద్రమంత్రి ప్రకటన 
Warangal Latest News: మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
మావోయిస్టు పార్టీకి మరో షాక్- వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక మహిళా నేత
Hyderabad Latest News: లవర్‌తో ఆ స్పాట్‌లో దొరికిన GHMC జాయింట్ కమిషనర్ - చితక్కొట్టిన భార్య, బంధువులు  
లవర్‌తో ఆ స్పాట్‌లో దొరికిన GHMC జాయింట్ కమిషనర్ - చితక్కొట్టిన భార్య, బంధువులు  
NTR Neel Movie :'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
'డ్రాగన్' కోసం ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్... ప్రశాంత్ నీల్ ఈ మ్యాగ్నమ్ ఓపస్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నాడో తెలుసా?
Free Health Insurance Scheme In AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్‌- త్వరలోనే ఉచిత ఆరోగ్య బీమా పథకం అమలు 
HYDRA Latest News: హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
హైడ్రా భుజాన తుపాకీ పెట్టి కాలుస్తున్నారు, రద్దు చేస్తాం జాగ్రత్త- హైకోర్టు సంచలన వ్యాఖ్యలు 
Embed widget