అన్వేషించండి
Advertisement
Nizam Surags: నిజాం షుగర్స్ కార్మికుల కన్నీటి వ్యథపై ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీ..
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. కార్మకుల పాలిట కల్పవృక్షంలా ఉండేది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయటం అంటే అనాడు ఓ వరంలా భావించేవారు. కార్ముకులు, ఉద్యోగులకు సకల వసతులు ఉండేవి. కానీ ఫ్యాక్టరీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఫ్యాక్టరీకి లే ఆఫ్ ప్రకటించటంతో కార్మికులు రోడ్డున పడ్డారు.గుండె ఆగి,అనారోగ్యంతో చనిపోయిన కార్మికులు మరికొందరు. న్యాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ
పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
ఎడ్యుకేషన్
ఇండియా
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Lakshmana Venkat KuchiThe author is a Bengaluru-based senior journalist
Opinion