అన్వేషించండి
Uttam Kumar Reddy on Rythu Bandhu | రైతు బంధు నిధుల విడుదల ఆపేయాలని కాంగ్రెస్ డిమాండ్ | ABP Desam
ఎన్నికల కోడ్ సందర్భంగా.. తెలంగాణలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల విడుదల ఆపేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసారు. కేసీఆర్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి.. రైతుబంధు నిధులను విడుదల చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















