అన్వేషించండి
Two Men Stuck In Water Flow In Adilabad: వాగు ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు కూలీలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తర్నం బ్రిడ్జి వద్ద ఆదివారం పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ తాత్కాలిక బ్రిడ్జ్ పనులు చేపడుతున్నారు. ఆ సమయంలోనే... ఎగువన కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వాగు ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో రెవెన్యూ, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చివరికి తాడు వేసి గజ ఈతగాళ్ల సహయంతో వారిద్దరినీ ఒడ్డుకు చేర్చారు.
తెలంగాణ
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Telangana DGP Shivadhar reddy | తెలంగాణలో మావోయిజం ఊసులేదన్న డీజీపీ | ABP Desam
Trisha Counters Nainar Nagendran | 'త్రిష ఇంటి నుంచి బయటకు రా' కామెంట్స్ పై లీగల్ రిప్లై | ABP Desam
వ్యూ మోర్



















