అన్వేషించండి
Tension during KTR tour: BJP నాయకులను అడ్డుకున్న పోలీసులు | ABP Desam
Nizamabad జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపనకు వచ్చిన Minister KTR ను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరించారు. కేటీఆర్ కాన్వాయ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.... పోలీసులు అడ్డుపడ్డారు. బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తెలంగాణ
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
న బూతో... న భవిష్యత్.. వేరే రేంజ్కు వెళ్లిపోయిన బూతుల పంచాయతీ..
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















