Nizamabad జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపనకు వచ్చిన Minister KTR ను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిలువరించారు. కేటీఆర్ కాన్వాయ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.... పోలీసులు అడ్డుపడ్డారు. బాన్సువాడను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Bandi Sanjay Padayatra: దేవరుప్పల గ్రామంలోని పాదయాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత
Kcr Fires On Central Govt: సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం విఘాతం కలిగిస్తోందన్న కేసీఆర్
KCR Raksha bandhan Celebrations : సీఎం కేసీఆర్ కు రాఖీలు కట్టిన అక్కా చెల్లెళ్లు | ABP Desam
Hyderabad in Tri Colours : త్రివర్ణ పతాక వెలుగుల్లో మెరిసిపోతున్న నగరం | ABP Desam
Konda vs Nannapuneni: వరంగల్ లో ఎదురెదురుగా కొండా మురళి, ఎమ్మెల్యే నరేందర్| ABP Desam
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
Khammam News : తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు దారుణ హత్య, ఆటోతో ఢీకొట్టి వేటకొడవళ్లతో నరికి!
NTR 31 Movie Update : వచ్చే వేసవి నుంచి ఎన్టీఆర్తో - క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
ఖాతాదారులకు ఎస్బీఐ షాకింగ్ న్యూస్, నేటి నుంచి ఈఎంఐల బాదుడు!