అన్వేషించండి
Revanth Reddy : కేసీఆర్ వ్యాఖ్యలపై పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల ధర్నా | ABP Desam
దిల్లీ పార్లమెంట్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం వద్ద TPCC అధ్యక్షుడు, MP Revanth Reddy, సహచర ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నా చేపట్టారు. రాజ్యాంగం మార్చాలన్న KCR వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంగళవారం లోక్ సభలో వాయిదా తీర్మానం ఇస్తామని తెలిపారు.
తెలంగాణ
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
మాపై ఎందుకు పగబట్టారు..? మేం ఎలా బ్రతకాలో చెప్పండి..!
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్





















