Choppadandi నియోజకవర్గ యూత్ Congress ప్రధాన కార్యదర్శి గంగసాని శ్రీనివాస్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురై మలక్ పేట Yashoda ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.బతికి వున్నప్పుడు పలుమార్లు రక్తదానంతో ఆదుకున్న శ్రీనివాస్ రెడ్డి మరణించాక కూడా ఆయన అవయవదానం కోసం Jeevan Jyothi Trust కి వారి తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అంగీకారాన్ని తెలిపాడు.మరణించిన తరువాత కూడా ఐదుగురికి ఉపయోగపడిన అతని మృతదేహం తరలిస్తుండగా యశోదా సిబ్బంది సెల్యూట్ కొట్టారు.
Silver Filigree Art In G20 Summit: జీ20 సదస్సులో సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటు
Viral Video | Teacher Sings Lullaby For Kid: ఈ టీచర్ శృతి, స్వరం అన్నీ అద్భుతం
SI Attacks Woman About RTC Seat Issue: మహిళల మధ్య గొడవలో వచ్చి ఎస్సై దాష్టీకం
Paripurnanda Swamy Sensational Comments: సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామి పరిపూర్ణానంద
Complaint For Beers In Jagital Collectorate: బీర్ల కోసం ప్రజావాణిలో ఫిర్యాదు
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>