Rajanna Sircilla District Yellareddypeta Mandal Police Station వద్ద TRS, BJP పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతావరణం చేటుచేసుకుంది. కంప్లయింట్ ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ పార్టీ నేతలపై తెరాస పార్టీకి చెందిన 200 మంది నాయకులు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి దాడి చేశారంటూ ఆరోపించారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దాడి దృశ్యాలను వీడియో తీస్తుంటే వారి ఫోన్లను పగలగొట్టారన్నారు. ఘర్షణలో గాయపడిన బీజేపీ నాయకులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమపై దాడికి దిగిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. పార్టీ పనులు బాగా చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి మరీ తెరాస పార్టీ నేతలు కొట్టారంటూ కమలం పార్టీ నాయకులు ఆరోపించారు.
Bandi Sanjay Comments Karimnagar Ektha Yatra:మదర్సాలను నిషేధిస్తాం..హిందూ రిజర్వేషన్లు తెస్తాం
Fake Officer In Karimnagar: అధికారుల వద్ద నుంచే డబ్బు లాగేందుకు ప్రయత్నించిన ఆగంతుకుడు | ABP Desam
Varadhi App Launched In Karimnagar: తెలంగాణ యువత కోసమే ఈ యాప్ | RV Karnan | ABP Desam
PM Modi Plans To Reopen RFCL: యూరియా కొరత తీర్చేలా ప్రధాని మోదీ కీలక నిర్ణయం|ABP Desam
KTR Challenges Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ప్రతిపక్షంపై కేటీఆర్ విమర్శలు
IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?
Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు
Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
UIDAI Update: మాస్క్ ఆధార్ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ