అన్వేషించండి
వినాయక నిమజ్జనాల అంశంపై హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ చుట్టూ ఉద్రిక్తత
ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాల అంశంపై ఉద్రిక్తత నెలకొంది. నిమజ్జనాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ హుస్సేన్ సాగర్ చుట్టూ భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులు బైక్ ర్యాలీ తలపెట్టారు. అయితే ర్యాలీ ప్రారంభానికి ముందే పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సాగర్ లో నిమజ్జనాలకు ఆటంకాలు కలిగించొద్దని, నిబంధనల పేరుతో అడ్డుకుంటే సహించబోమని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ నాయకులు హెచ్చరించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి





















