అన్వేషించండి
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందుజాగ్రత్త చర్యలు | DNN
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అన్ని పెట్రోల్ బంకులు ఇవాళ బంద్ అయ్యాయి. గత కొన్ని రోజులుగా నగరంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న ఆందోళనలపై ముందుజాగ్రత్తగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. కాలాపత్తర్, హుస్సేని ఆలం, పూరానా పూల్, బహదూర్ పుర, చార్మినార్ వంటి ప్రాంతాల్లో బంకులు క్లోజ్ చేశారు. అలాగే ప్రజలు ఎలాంటి ఆందోళనలు, ర్యాలీల్లో పాల్గొనకూడదని పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం కిడ్నాప్.. 50 CC కెమెరాలతో గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















