ఓ కానిస్టేబుల్, మరో ఎస్‌ఐపై దాడి చేసిన కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.