కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ జలాశయం గేట్లను అధికారులు ఎత్తారు. కొన్ని రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న మోయ తుమ్మెద వాగు నుంచి ఎల్ఎండీకి ఇన్ ఫ్లో బాగా పెరిగింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
CM KCR Meet With Descendant of Chhatrapati Shivaji : ప్రగతి భవన్ లో జరిగిన సమావేశం | DNN | ABP Desam
Nizamabad | ఇంటికి సరిపడా ఆకు కూరలు, కూరగాయలు టెర్రస్ పై | DNN | ABP Desam
Bandi Sanjay on CM KCR : సీఎం కేసీఆర్ దేశాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు | DNN | ABP Desam
Tamilisai Soundararajan Raj Bhavan Speech: కీలక వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
Armur To America Love Story Marriage In Nizamabad: ఖండాలు దాటిన ప్రేమ
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి వన్డేలో టీమిండియా భారీ ఓటమి!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !