అన్వేషించండి
(Source: ECI/ABP News)
Bhainsa KGBV Students : ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత | ABP Desam
నిర్మల్ జిల్లా భైంసా కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని 5 రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















