అన్వేషించండి

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?

 1947 ఆగస్టు 15 న భారత్ కు స్వాతంత్రం వచ్చిన నిజాం రాజ్యం మాత్రం భారత్లో కలవలేదు. సొంత రాజ్యంగా హైదరాబాద్ ను ఉంచడానికే ఆఖరి నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ప్రయత్నించాడు. చివరకు ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య తీసుకోవడం సర్దార్ వల్లభాయి పటేల్ ధైర్య సాహసాలకు నిజాం లొంగిపోవడం జరిగిపోయాయి. అయితే స్వతంత్ర దేశంగా నిజాం రాజ్యాన్ని ఉంచాలని మీరు ఉస్మాన్ అలీ ఖాన్ పై అంత వత్తిడి తీసుకొచ్చిన రజాకార్ల నాయకుడు కాసిం రజ్వి ఆ తర్వాత ఏమయ్యాడు అనేది చాలా తక్కువ మందికి తెలిసిన కథ. నిజాం సైన్యంలో ఉంటూ రజాకారులు సాగించిన అరాచకాలు అన్ని ఇన్నీ కావు. వాటిని కథలు కథలుగా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు చెప్పుకుంటారు. అకాల మరణం పాలవ్వడంతో మజ్లిస్ కు కొత్త నాయకుడిగా కాసిం రజ్వి ఎదగాలని చూశాడు. అప్పటి మజ్లిస్ లోని అంతర్గత పోరాటాల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో లాతూర్లోనే తన సొంత పార్టీగా మజ్లిస్ ఈ ఇషా నిజాం ఓ నస్క్ అనే పార్టీని స్థాపించాడు. ఈలోపు 1946 లో మజ్లిస్ పార్టీలో జరిగిన గొడవలు నిజాం తో వచ్చిన విభేదాల కారణంగా మజ్లిస్ లీడర్ గా ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చక్రం తిప్పిన కాసిం రజ్వి మజ్లిస్ కి కూడా నాయకుడయ్యాడు. విచిత్రంగా అప్పటివరకు కొంత ఉదారవాదిగా పేరున కాసిం రజ్వి ఒక్కసారి మజ్లిస్ నాయకుడు అయ్యాక ఛాందసవాదిగా మారిపోయాడు అంటారు చరిత్రకారులు. దానికి కారణం అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం రాక తప్పదని తెలియడం మరోవైపు హైదరాబాద్ ఇండియాలో విలీనం చేసి తీరతారనే నమ్మకం ప్రజల్లో చర్చలా జరిగేది. నిజానికి నిజాం రాజ్యం ప్రజలు కూడా కోరుకున్నది అదే అయితే దీన్ని కాసిం రజ్వి తట్టుకోలేకపోయాడు. అధికారం అంటూ ఉంటే తమదే అని బలంగా భావించిన కాసిం ఒక ప్రత్యేక మిలీషియా దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని పేరే రజాకార్. దాని అర్థం స్వచ్ఛందంగా చేరిన కార్యకర్తలు అని హైదరాబాద్ రాజ్యం బయట నుంచి అంటే ఇండియాలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కాంగ్రెస్ బృందాలను రాజ్యంలో ఎదుగుతున్న కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికే ఈ రజాకారులు అని కాసిం సమర్ధించుకున్న వారు సామాన్య జనంపై కూడా దాడులు చేసేవారనేది తెలంగాణ చరిత్ర చెబుతుంది. తమకు ఎదురు తిరిగిన వారిని పూర్తిగా అంచివేయడానికి రజాకార్ దళాన్ని వాడేవారట రజ్వి వీరి సంఖ్య లక్షల్లో ఉండేదని రజ్వి చెప్పేవారు తరచుగా కాకీ బట్టలు ఆయుధాలు. ధరించి హైదరాబాద్ రాజ్యంలో ఎదేచ్చగా తిరిగేవారని నిజాం పోలీస్ బృందాలు కూడా వారు చేసే అరాచకాలను చూస్తూ ఉండిపోయేవారని నాటి ప్రజలు ఆ చీకటి రోజులను నేటికి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఈలోపు హైదరాబాద్ తో ఢిల్లీ చర్చలు సఫలం కాకపోవడంతో 1948 సెప్టెంబర్ లో పోలీస్ చర్య మొదలు పెట్టింది భారత ప్రభుత్వం. పర్వాలేదు మనమే గెలుస్తాం అంటూ కాసిం రజ్వి లేనిపోని భరోసా నిజాం కు కలిగించి యుద్ధానికి కూడా సిద్ధపడేలా చేశాడు. కానీ భారత సైన్యం నిజాం రాజ్యంలో అడుగు పెట్టగానే ప్రజల నుంచి వారికి వచ్చిన మద్దు చూసి రజాకారులు తోక ముడిచారు. ఎక్కడికక్కడ భారత సైన్యానికి లొంగిపోవడం లేదా పారిపోవడం లాంటివి చేశారు. దీంతో దిక్కు తోచని కాసిం రజ్వి రేడియో ద్వారా ప్రజలతో ఆఖరిసారి మాట్లాడి లొంగిపోయాడు. హైదరాబాద్ రాజ్యం ఇండియాలో విలీనమైన తర్వాత కాసిం రజ్వి నాయకత్వంలోని రజాకారులు చేసిన దురాగతాలు స్వయంగా రజ్వి పాల్గొన్న నేరాలపై విచారణ ప్రారంభమైంది. అయితే రజాకార్లలో అరాచక మూకలు చేరిపోయాయని వారిని రజ్వి అదుపు చేయలే. వయసు సహకరించలేదు. చివరకు అనామకుడిగా 1970 లో కరాచీలో మరణించాడు కాసిం రజ్వి. హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్లో కలపాలని లేదా స్వతంత్ర దేశంగా ఉంచాలని వెర్రి ఆలోచనలతో, చాందస భావాలతో ఎన్నో దారుణాలకు తెగబడ్డ రజాకార్ల మోఖ నాయకుడు కాసిం రజ్వి చరిత్ర అలా ముగిసిపోయింది.

తెలంగాణ వీడియోలు

Operation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desam
Operation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Embed widget