అన్వేషించండి
Under 19 World Cup: అండర్ 19 ప్రపంచ కప్ లో ఫైనల్కు చేరిన టీమిండియా!| ABP Desam
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ 2022 లో టీమ్ ఇండియా ఫైనల్ కు చేరుకుంది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. అనంతరం 291 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా తో 96 పరుగులతో ఘన విజయం సాధించింది టీమ్ ఇండియా.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















