అన్వేషించండి
Ranji Trophy 2022| నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్. ముంబై, మధ్యప్రదేశ్ జట్లు మధ్య పోరు | ABP Desam
నేటి నుంచి రంజీ ట్రోఫీ 2022 ఫైనల్ జరగనుంది. ఫైనల్ లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తలపడనున్నాయు. భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజ జట్టు ముంబై ఇప్పటికే 41 సార్లు రంజీ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 46 సార్లు ఫైనల్ చేరిన ఆ టీమ్ ఐదుసార్లు మాత్రమే తుది పోరులో పరాజయం పాలైంది. మరోవైపు మధ్యప్రదేశ్ తొలి టైటిల్ లక్ష్యంగా బరి లోకి దిగనుంది.
ఆట
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్ను చిత్తు చేసి సెమీస్లోకి భారత్
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















