అన్వేషించండి
MS Dhoni ఝార్ఖండ్ లోని దేవరీ ఆలయాన్ని సందర్శించారు.| ABP Desam
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022కి ముందు భారత మాజీ కెప్టెన్ MS Dhoni Jharkhandలోని బుండులో దేవరీ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు ధోని తో సెల్ఫీ కోసం తెగ ట్రై చేసారు. ipl కు ముందు ఆలయాన్ని దర్శించుకోవడం ధోని కి అలవాటు.Bengaluru లో ముగిసిన IPL మెగా వేలం లో ధోనీని ₹12 కోట్లకు CSK Retain చేసుకున్న సంగతి తెలిసిందే.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
రాజమండ్రి
క్రైమ్
క్రికెట్





















