అన్వేషించండి
Advertisement
Indian boys start with a win: అండర్-19 ప్రపంచకప్ లో భారత్ బోణీ
అండర్-19 ప్రపంచకప్ లో భారత్ కుర్రాళ్లు బోణీ కొట్టారు. తమ తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టిన భారత్... 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా... యష్ ధుల్ 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో 232 పరుగుల ఓ మోస్తరు స్కోరు సాధించింది. ఛేదనకు దిగిన యువ సఫారీలు 187 పరుగులకే ఆలౌట్ అయ్యారు. విక్కీ ఓస్త్వాల్ అనే ఎడమ చేతి వాటం స్పిన్నర్ 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. జనవరి 19న తన తర్వాతి మ్యాచ్ లో ఇర్లాండ్ ను భారత్ ఢీ కొట్టబోతోంది.
ఆట
Rohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP Desam
PBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో
Punjab Kings Last Over Thrillers | PBKS vs MI | అన్నీ ఆఖరి ఓవర్ వరకూ లాక్కొస్తున్న పంజాబ్ | IPL 2024
Hardik Pandya Failures | PBKS vs MI మ్యాచ్ లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాండ్యా | ABP Desam
Ashutosh Sharma Finishing | PBKS vs MI మ్యాచ్ లో ముంబై బౌలర్లను చితక్కొట్టిన అశుతోష్ శర్మ | IPL 2024
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets