అన్వేషించండి
Merugu Nagarjuna On MLC Anantha Uday Bhaskar: ఏపీలో ఎస్సీ,ఎస్టీలకు అండగా ఉండే నాయకుడు జగన్|ABP Desam
Kakinada లో సుబ్రహ్మణ్యం మరణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. టీడీపీ నాయకులు ఎస్సీలను అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడాలని చూస్తున్నారని మండిపడ్డారు.
వ్యూ మోర్





















