జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఆంధ్ర ప్రదేశ్ లో పండగ వాతావరణం నెలకొందని, ప్రతిపక్షాలకు పనిలేక ప్రభుత్వాన్ని విమర్శించాలి ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అన్నారు తమ్మినేని. జిల్లాల విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆమదాలవలసలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు.
CM KCR Request Farmer Leaders: కేంద్ర నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారు..!|ABP Desam
CM KCR On Punjab People: భగత్ సింగ్ పోరాటం...హరిత విప్లవ సంకల్పం... పంజాబ్ సొంతం|ABP Desam
Arvind Kejriwal on Farmers: రైతుల త్యాగాలను దేశం మర్చిపోదు..!|ABP Desam
Merugu Nagarjuna On MLC Anantha Uday Bhaskar: ఏపీలో ఎస్సీ,ఎస్టీలకు అండగా ఉండే నాయకుడు జగన్|ABP Desam
MLC Kavitha at Metpally TRS Meeting:మోదీపై హిందీలో కవితలు చదివిన ఎమ్మెల్సీ కవిత..!|ABP Desam
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Rajya Sabha Elections 2022: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, తెలంగాణలో రెండు స్థానాలకు ఎలక్షన్
Modi Hyderabad Tour: ఎల్లుండే హైదరాబాద్కు ప్రధాని మోదీ - ఈ పోస్టులు పెడితే నో ఎంట్రీ, కేసీఆర్ గైర్హాజరు!