భారత పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ దిల్లీ చేరుకున్నారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్, మోదీ 21వ భారత్- రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.కొవిడ్-19 ద్వారా ఎదురైన సవాళ్లు మినహా భారత్-రష్యా సంబంధాల పురోగతిలో ఎలాంటి మార్పు లేదని మోదీ అన్నారు. ఇరు దేశాల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోందని ఆకాంక్షించారు.
Sudan Crisis : సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఆధిపత్యపోరు..సూడాన్ లో సంక్షోభం | ABP Desam
Manhattanhenge 2023 : ఏడాదికి 2సార్లు మాత్రమే కనిపించే మాన్ హట్టన్ హెంజ్ స్పెషాలిటీ ఏంటీ..? | ABP
Sai varshit White House Attack | సినిమా స్టైల్ లో వైట్ హౌస్ పై దాడికి కుర్రాడి ప్రయత్నం | ABP
Cyclonic Storm Mocha : బంగ్లాదేశ్, మయన్మార్ లను అల్లకల్లోలం చేసిన భీకర తుపాను | ABP Desam
Pakistan Civil War : ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో పాకిస్థాన్ లో అల్లకల్లోలం..అంతర్యుద్ధం తప్పదా..?
AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !
Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్