అన్వేషించండి
Advertisement
మందు మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి ప్రజల కష్టాలపై లేదన్న తెలుగు మహిళలు
మద్యం ధరలు తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ విశాఖ నగరంలో తెలుగు మహిళలు ధర్నా నిర్వహించారు . నిత్యావసరాల ధరలు ,చెత్త పన్ను ,ఇంటి పన్ను లాంటివి ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో వాటిని తగ్గించడం మాని మద్యం ధరలు తగ్గించడమేంటి అని వారు ప్రశ్నించారు . జగదాంబ సెంటర్ దగ్గర్లోని ఒక మద్యం దుకాణానికి వెళ్లి ,బాటిల్స్ కొని మరీ వాటిని బద్దలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు . ఎంతో మంది ఆడవాళ్ళ తాళి బొట్లు తెగిపోవడానికి కారణం ఈ మద్యం అంటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళను అడ్డుకున్న పోలీసుల చర్యను నిరసిస్తూ లాక్ డౌన్ టైంలో పోలీసులే దగ్గరుండి మరీ మద్యం అమ్మించిన రోజులు మర్చిపోయారా అని ప్రశ్నించారు. అనంతరం పోలీసులు వారిని అక్కడినుండి బలవంతంగా పంపించేశారు .
ఇండియా
US Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABP
అమెరికాలోని మేరీల్యాండ్ లో ఘోర ప్రమాదం, క్షణాల్లో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్
Bhojshala Survey | Saraswati Temple| సరస్వతి గుడినే మసీదుగా మార్చారా.. ? | ABP Desam
Chain Snatching While Doing Reels | Viral Video | రీల్స్ మోజులో మహిళ..చైన్ ఎత్తుకెళ్లిన దొంగ | ABP
Fire at Ujjain Mahakal Temple | ఉజ్జయినీ మహాకాళేశ్వర్ గుడిలో అగ్నిప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets