అన్వేషించండి
Tribals Bandh: పోలవరం పరిహారం చెల్లించాలి, జీవో నెం.3 ని చట్టబద్ధం చేయాలని డిమాండ్..
తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీలో మన్యం బంద్ కొనసాగుతోంది. గిరిజన సంఘం, ఆదివాసీ మాతృభాష సంఘం, ఎస్సెఫై ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. పోలవరం పరిహారం చెల్లించాలి, జీవో నెం.3 ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తూ, అటవీ హక్కు చట్ట సవరణ వ్యతిరేకిస్తూ, విద్యార్థులకు స్కాలర్షిప్, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేసారు గిరిజన సంఘాలు. అటు విశాఖ ఏజెన్సీ పాడేరు లో మన్యం బంద్ కొనసాగింది. పోలీసులు 40 మంది ఉద్యమ కారులను పాడేరు హుకుంపేట పోలీసుస్టేషన్ లకు అరెస్ట్ చేసి తరలించారు.గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు అప్పలనర్సాబాషా వలింటర్ల సంఘ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు,ఎక్కడికక్కడ బంద్ ను అడ్డుకున్నారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్



















