అన్వేషించండి
Srilanka PM Visit Tirumala : సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకున్న రాజపక్సే దంపతులు
తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధాని మంత్రి మహింద రాజపక్సే దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సేే తన సతీమణి శ్రీమతి షిరాంతి రాజపక్సేతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. ముందుగా స్వామి వారి దర్శనార్ధం ఆలయం మహా ద్వారం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి టిటిడి జెఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద ఆలయ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
ప్రపంచం
5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
వ్యూ మోర్
























