అన్వేషించండి
Sajjala on Employees: వారి కోసం ఎప్పుడూ సచివాలయంలోనే ఉంటాం
ప్రభుత్వ ఉద్యోగుల అపోహలు తొలగించేందుకు ఓ మెట్టు దిగేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వారి కోసం మంత్రుల కమిటీ సచివాలయంలోనే అందుబాటులో ఉందని, ఎక్కడో కూర్చుని మాట్లాడితే పరిష్కారం దొరకదన్నారు. డీడీఓలు, పే & అకౌంట్స్, ట్రెజరీ ఉద్యోగులు.... ఆదేశాలు ఉల్లంఘించడం క్రమశిక్షణా రాహిత్యమేనన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నానితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ప్రపంచం
న్యూస్
హైదరాబాద్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















