అన్వేషించండి
Rahul Gandhi Osmania : ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆపలేరన్న కాంగ్రెస్ నేతలు| ABP Desam
మే ఒకటవ తేదీన అరెస్ట్ అయిన NSUI నేతలను ములాఖత్ అవ్వడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి,తూర్పు జగ్గారెడ్డి తదితరులు చంచల్ గుడా జైలు కి వెళ్లారు. ఈ సందర్భంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా, రాహుల్ గాంధీ ఉస్మానియా లో పర్యటిస్తారని చెప్పారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
టెక్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















