అన్వేషించండి
Navjot Singh Sidhu: ప్రధాని మోదీది అంతా డ్రామా
ప్రధాని మోదీ నిన్నటి పంజాబ్ పర్యటనపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. “దిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు అన్నదాతలు ఆందోళన చేశారు. నిన్న కేవలం ఒక పావుగంట ఎదురుచూసేసరికి ప్రధానికి ఇబ్బందులొచ్చాయా? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు మోదీజీ? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నది కూడా మీరు లాగేసుకున్నారు. నిన్న ఫ్లైఓవర్ పై జరిగినది అంతా ఓ డ్రామా” అని ప్రధానిపై సిద్ధూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















