అన్వేషించండి
Advertisement
Navjot Singh Sidhu: ప్రధాని మోదీది అంతా డ్రామా
ప్రధాని మోదీ నిన్నటి పంజాబ్ పర్యటనపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. “దిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు అన్నదాతలు ఆందోళన చేశారు. నిన్న కేవలం ఒక పావుగంట ఎదురుచూసేసరికి ప్రధానికి ఇబ్బందులొచ్చాయా? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు మోదీజీ? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నది కూడా మీరు లాగేసుకున్నారు. నిన్న ఫ్లైఓవర్ పై జరిగినది అంతా ఓ డ్రామా” అని ప్రధానిపై సిద్ధూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇండియా
AC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP Desam
Loksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP
Vivacious Varenya Life Story | 9 ఏళ్లకే ఇంగ్లీష్ లో అదరగొడుతున్న ఈ అమ్మాయి గురించి తెలుసా..! | ABP
PM Modi Watches Surya Tilak of Shri Ram Lalla | విమానంలో బాలరాముడి సూర్యతిలకం వీడియో చూసిన మోదీ |ABP
Gujarati couple donates 200 crore | సంపాదన మీద విరక్తితో 200కోట్లు పంచుతున్న దంపతులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets