అన్వేషించండి
(Source: ECI/ABP News)
Navjot Singh Sidhu: ప్రధాని మోదీది అంతా డ్రామా
ప్రధాని మోదీ నిన్నటి పంజాబ్ పర్యటనపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. “దిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు అన్నదాతలు ఆందోళన చేశారు. నిన్న కేవలం ఒక పావుగంట ఎదురుచూసేసరికి ప్రధానికి ఇబ్బందులొచ్చాయా? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు మోదీజీ? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నది కూడా మీరు లాగేసుకున్నారు. నిన్న ఫ్లైఓవర్ పై జరిగినది అంతా ఓ డ్రామా” అని ప్రధానిపై సిద్ధూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇండియా
Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















