అన్వేషించండి
Navjot Singh Sidhu: ప్రధాని మోదీది అంతా డ్రామా
ప్రధాని మోదీ నిన్నటి పంజాబ్ పర్యటనపై రాజకీయ వేడి రాజుకుంది. తాజాగా ఈ అంశంపై పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. “దిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు అన్నదాతలు ఆందోళన చేశారు. నిన్న కేవలం ఒక పావుగంట ఎదురుచూసేసరికి ప్రధానికి ఇబ్బందులొచ్చాయా? ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు మోదీజీ? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నది కూడా మీరు లాగేసుకున్నారు. నిన్న ఫ్లైఓవర్ పై జరిగినది అంతా ఓ డ్రామా” అని ప్రధానిపై సిద్ధూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇండియా
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
పాలిటిక్స్
న్యూస్
ఎలక్షన్
























